శిల్పా కళా వేదికలో ఘనంగా లొహ్రి వేడుక

– తెలంగాణ పంజాబి సభ మరియు మెఫిల్ ఇ సర్తాజ్ అధ్వర్యంలో లోహ్రి సంబరాలు శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా పంజాబ్ లో జరిగే లోహరి పండుగ సందర్భంగా తెలంగాణలో ఉండే పంజాబీలు హైదరాబాద్ లోని శిల్ప కళ వేదికలో లోహ్రి వేడుకలో పాల్గొన్నారు పంజాబి మహిళలు ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో తేజ్ దీప్ కౌర్, రవీందర్ సింగ్ సర్ణ, ప్రెసిడెంట్ తెలంగాణ పంజాబి సభ , ప్రేమ్ కుమార్ కపూర్, […]

Continue Reading

భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద _గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహనీయుడు యోగి వివేకానంద అని గడీల శ్రీకాంత్ గౌడ్ కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిట్కుల్ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహనీయుడు యోగి వివేకానంద ,తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో […]

Continue Reading

జ్యోతి విద్యాలయలో ఘనంగా సంక్రాతి సంబరాలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బి. హెచ్. ఈ ఎల్ టౌన్ షప్ లోని జ్యోతి విద్యాలయలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ లు మాట్లాడుతు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబo సంక్రాంతి అని, వీటికి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలే నిదర్శనమన్నారు. పండుగ ఔనత్యాన్ని చక్కగా వివరిస్తూ రంగువల్లులు, బోగి మంటలు,, గోబ్బేమ్మలతో జానపదాలతో విద్యార్థులు చక్కటి ప్రదర్శనలతో అలరించారు.

Continue Reading

అయోధ్య అక్షింతల పంపిణి

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : అయోధ్య రామయ్య అక్షింతల వితరణ కార్యక్రమాన్ని శ్రీ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేకమంది రామభక్తులు హాఫిజ్ పేట్ గ్రామంలో ప్రతి ఇంటికి రామయ్య అక్షింతలు వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో బోయిని అనూష మహేష్ యాదవ్, బాలింగ్ యాదగిరి గౌడ్, నరేందర్ గౌడ్, గౌతమ్ గౌడ్, మల్లేష్ యాదవ్, జితేందర్ యాదవ్, వెంకటేష్ గౌడ్, నవీన్ కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్,, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

గీతమ్ లో జాతీయ యువజన దినోత్సవం 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ శుక్రవారం ‘జాతీయ యువజన దినోత్సవాన్ని’ జరుపుకున్నారు. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), విద్యార్థి విభాగం చరెవైతితో పాటు స్టూడెంట్ లెఫ్ట్ కలిసి దీనిని నిర్వహించారు. స్వామి నినేకానంద ఆలోచనలు, తత్వశాస్త్రంతో యువతను ప్రేరేపించడం, యువతకు మార్గనిర్దేశక శక్తిగా పనిచేయడం, దేశాభివృద్ధికి వారి ప్రయత్నాలను ప్రోత్సహించడం ఈ వేడుక లక్ష్యం. ఈ సందర్భంగా గీతం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద జాతీయ భావనను […]

Continue Reading