లంచం కొట్టు అదనపు అంతస్థులు కట్టు

_శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ లలో జోరుగా అక్రమ నిర్మాణాలు – అక్రమ నిర్మాణదారులకు కొమ్ముకాస్తున్న అధికారి, చైన్ మెన్ లు శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : కంచే చేను మేసిన చందంగా అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారే అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వ అందయానికి గండీ కొడుతూ అందినకాడికి దండుకొంటున్నాడనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ ల పరిధిలోని శ్రీరామ్ నగర్ ఎ, బి, సి, బ్లాకుల్లోను, రాఘవేంద్ర, రాజరాజేశ్వరి కాలనిల్లో […]

Continue Reading

ఇక్రిసాట్ లో ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఇక్రిసాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అరవింద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల అరవింద్ కుమార్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, […]

Continue Reading

ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : _సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన ప్రణాళిక బద్ధంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరువు మండలం ఇంద్రేశం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అభివృద్ధిలో ప్రతి […]

Continue Reading

14వ గిన్నిస్ రికార్డు సాధించిన గీతం పూర్వ విద్యార్థిని 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని (2016-20) శివాలి జోహ్రి శ్రీవాస్తవ, ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ, తండ్రి అనిల్ శ్రీవాస్తవలు 14వ గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు. చేతితో తయారు చేసిన 2,700 కాగితం బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు.చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా మలచగల నేర్పు శివాలీ కుటుంబానికి వరంగా మారింది. ఏకంగా […]

Continue Reading

ఏడుపాయల వన దుర్గమాతను దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ ఏడుపాయల దుర్గా భవాని దేవాలయాన్ని సోమవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మోహన్ రెడ్డి ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ సమీపంలో అమీన్పూర్ మండలం వడక్పల్లి గ్రామ సర్పంచ్ లలితా […]

Continue Reading

గీతమ్ లో క్విజ్, గణిత నమూనా ప్రదర్శన పోటీలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్ లోని గణిత శాస్త్ర విభాగం డిసెంబర్ 21-22 తేదీలలో జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థుల కోసం క్విజ్ పోటీతో పాటు గణిత నమూనా ప్రదర్శన, గీతం విద్యార్థుల కోసం గణిత క్విజ్ పోటీలను నిర్వహించనుంది. ఈ విషయాన్ని గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, ఈ కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులకు గణిత […]

Continue Reading

గీతమ్ ను సందర్శించిన శ్రీఆద్య విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాద్, మాతృశ్రీ నగర్లోని శ్రీఆద్య జూనియర్ కళాశాలకు చెందిన 160 మంది 12వ తరగతి ఎంపీసీ విద్యార్థులు, వారి అధ్యాపకులతో కలిసి శుక్రవారం గీతం హైదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించారు. గీతం నిర్వహిస్తున్న పలు కోర్సుల వివరాలతో పాటు అందులో నెలకొని ఉన్న మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ల్యాబరేటరీలు, తరగతి గదులు, ప్రపంచ శ్రేణి గ్రంథాలయం, హాస్టళ్లు వంటి వాటిని విద్యార్థులు స్వయంగా పరిశీలించి, ఓ అవగాహనను ఏర్పరచుకున్నారు.శ్రీఆదర్య విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యశాల, […]

Continue Reading

రేపు జ్యోతి విద్యాలయలో స్టూడెంట్ ఫెస్ట్

– హాజరుకానున్న పలువురు ప్రముఖులు మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటేచదువుతో పాటు అన్నిరకాల విద్యలు కూడా ముఖ్యమేననే సిద్ధాంతాన్ని నమ్మి గత 49 సంవత్సరాలనుండి వివిధ రంగాల్లో విద్యార్థులు రాణించేలా నైపుణ్యం సాధించడానికి, వారిలో సృజనాత్మకత పెంపోందించడానికి బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ కృషి చేస్తుందని స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ తెలిపారు.ఈ నెల 16 అంటే రేపు […]

Continue Reading

అప్ట్రానిక్స్ సోషల్ మీడియా కాంటెస్ట్ లో పాల్గొని ప్రైజ్ లు గెలుచుకోండి – అప్ట్రానిక్స్ సీఈఓ మేఘనా సింగ్

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : భారతదేశo లో అతిపెద్ద అప్ట్రానిక్స్ స్టోర్ గా అవతరించడంలో దాని ముఖ్యమైన మైలురాయిని జరుపుకుంటున్నామని అప్ట్రానిక్స్ సి ఈ ఓ మేఘనా సింగ్ ఒక ప్రకటన లో తెలిపారు. భారతదేశం అంతటా 60 స్టోర్‌లతో భాగస్వామి. మరియు వేగవంతమైన విస్తరణతో దాని రిటైల్ పాదముద్రను పెంచుతోందని పేర్కొన్నారు.2024 చివరి నాటికి స్టోర్ ఉనికిని 100కి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.2011లో బేగంపేటలో ఒకే స్టోర్‌తో ప్రారంభమైన ఆప్ట్రానిక్స్ దేశవ్యాప్తంగా దూసుకుపోతోందని,ప్రస్తుతం […]

Continue Reading

జీజీబీఎస్ఈ సిమెంట్ వినియోగాన్ని తగ్గించొచ్చు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఉక్కు పరిశ్రమలో ఉప ఉత్పత్తి అయిన గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ (జీజీబీఎస్)ను వినియోగించి సిమెంట్ వాడకాన్ని 25 నుంచి 70 శాతం వరకు తగ్గించవచ్చని జేఎసీడబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పణ్ముఖ రెడ్డి చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ‘అధ్వరస్థంలో మన్నికెన్ట్, స్థిరమెనై, పర్యావరణ హిత కాంక్రీట్ కోసం స్లాగ్ బేస్డ్ ఉత్పత్తి వినియోతంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.ఓపీసీగా […]

Continue Reading