విశ్వభారతి లా కళాశాలలో న్యూ ఇయర్ వేడుకలు…

– అధ్యాపకులతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులు సంబరాలు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : విశ్వ భారతి లా కళాశాలలో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు విద్యార్థులు జరుపుకున్నారు. పటాన్‌చెరు మండలం ముత్తంగి విశ్వ భారతి లా కళాశాలలో శనివారం లా విద్యార్థులు, ప్రిన్సిపల్ భవానీతో పాటు అధ్యాపకుల తో కలిసి నూతన సంవత్సర వేడుకలు లో భాగంగా కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా లా విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ… కొత్త […]

Continue Reading

ప్రజల సమస్యల పరిష్కారకోసమే ప్రజాపాలన _ సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల్కూరీ నర్సింహారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని పటాన్చెరువు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోల్కూరీ నరసింహారెడ్డి అన్నారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ ల పథకాల కార్యక్రమం లో భాగాగంగ పటాన్చెరువు పట్టణ జిహెచ్ఎంసి కార్యాలయంలో రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు, అనంతరం కోల్కూరీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాదిమంది నిరుపేదలు అర్హులుగా ఉన్నప్పటికి బిఅర్ఎస్ కేసీఅర్ ప్రభుత్వం విస్మరించింది అని […]

Continue Reading

కార్మిక రంగానికి పిజెఆర్ సేవలు చిరస్మరణీయం

_పిజెఆర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : కార్మిక రంగానికి పిజెఆర్ చేసిన సేవలు మరువలేనివని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, కార్మిక నాయకులు దివంగత పి.జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామ పరిధిలోని కిర్బి పరిశ్రమ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీజేఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్మికులకు […]

Continue Reading

సమస్య-పరిష్కారం.. విజయానికి సోపానం

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ఎన్ఐటీ రూర్కెలా ప్రొఫెసర్ సింగం జయంతు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : మన చుట్టూ ఉన్న సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కారాలు చూపగలగడం విజయానికి తొలి మెట్టుగా ఎన్ఐటీ రూర్కెలాలోని మెజ్లింగ్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సింగం జయంతు అభివర్ణించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘వాలుల స్థిరత్వంపై జియోటెక్నికల్ పరిశోధన’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఓ సనుస్యను పరిస్కరించాలనే ఉమ్మడి […]

Continue Reading

ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోండి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆరు గారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజైనా గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోనికి జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ […]

Continue Reading

భలేశ్వర్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు.మంగళవారం నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలోని చంద్రగిరి పర్వతాల పైన గల భలేశ్వర్ మహాదేవ్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లు యాదగిరి యాదవ్, […]

Continue Reading

కూచిపూడి నృత్యానికి గిన్సిస్ రికార్డు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : తెలుగు సాంప్రదాయ కళ కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్సిస్ బుక్ ఆఫ్‌ వరల్డ్ రికార్డు సాధించడం గర్వంగా ఉందన్నారు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు. కళలను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కూచిపూడి నృత్యప్రదర్శనలో వారు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 3,782 మంది కళాకారులు ఒక్కసారిగా సామూహికంగా ఏడు నిమిషాలపాటు కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించి రికార్డును […]

Continue Reading

గీతమ్ లో ప్రమాణ సెక్రటేరియట్ ప్రారంభం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ మంగళవారం ప్రమాణ 2024 సచివాలయాలన్ని కోర్. ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల ప్రారంభించారు. గీతమ్ లో ప్రతియేటా సాంకేతిక సాహిత్య-నిర్వహణల మేలు కలయికగా నిర్వహించే మూడు రోజుల పండుగకు సన్నాహకంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక శిక్షణ, ఉపన్యాసాలు, పోటీలతో పాటు ర్యాంప్ వాక్, సింఫోనీ, కన్సర్ట్, బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్, కార్నివాల్, పలు యాజమాన్య మెళకువలను నేర్పే పోటీల సమాహారంగా ఈ కార్యక్రమం […]

Continue Reading

మానవాళికి క్రీస్తు శాంతి సందేశం స్ఫూర్తిదాయకం_ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : యేసు క్రీస్తు బోధనలు ఆదర్శనీయం అని ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్కుల్ పరిధిలోని బ్యులా చర్చ్ లతో పాటు పలు చర్చిలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్బంగా క్రైస్తవ సోదరులకు కేక్ లను పంపిణీ చేశారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ మానవుడిగా ప్రజల మధ్యనే నడయాడి సమాజానికి శాంతి సందేశం అందించిన దయామయుడు […]

Continue Reading

అడిక్ట్ చిత్రం విడుదల తేదీ పోస్టర్ ఆవిష్కరణ.

ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి : నేటియువత చెడు వ్యసనాలకు బానిసకాకూడదని సినీ నిర్మాత అగ్రహారం నాగిరెడ్డి అన్నారు .కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చిత్రీకరించిన అడిక్ట్ చిత్రం పోస్టర్ ను ఎస్ ఎమ్ టి కాలని సామాజిక సేవకులు రూపా జగదీష్ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ అడిక్ట్ చిత్రం బృందం తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్మాత నాగిరెడ్డి మాట్లాడుతూ నేటి యువతకు ఒక గొప్ప సందేశాత్మక చిత్రం అని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు […]

Continue Reading