తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పటాన్చెరు సమగ్ర అభివృద్ధి

_అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర మీది.. _ఓటు అడిగే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు _గడపగడపకు పదేళ్ల ప్రగతిని వివరించండి.. _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో చేపట్టిన ప్రగతిని గడపగడపకు వివరించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.శుక్రవారం పటాన్చెరువు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం చాలా అవసరం: బ్రజ్ కిషోర్ గుప్తా

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ధైర్యం అవసరమని, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అపజయాలను అవకాశాలుగా మార్చుకోవడం విజయానికి దారితీస్తుందని జెయింట్ స్టెప్ వ్యవస్థాపకుడు, చీఫ్ మెంటార్ బ్రజ్ కిషోర్ గుప్తా అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (జీఎస్‌బీహెచ్‌)లో ‘మిస్టేక్స్‌ టు మిరాకిల్స్‌’ అనే అంశంపై ఆయన అతిథి ఉపన్యాసం చేశారు. అతను MBA విద్యార్థులకు అనేక తెలివైన కథలు మరియు ప్రేరణాత్మక విషయాలను చెబుతూ వారిని ప్రోత్సహించాడు.అతను ప్రేరణాత్మక అంతర్దృష్టులను అందిస్తాడు, […]

Continue Reading

అసైన్ భూమి ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు..

– తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన గ్రామస్తుడు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామం సర్వేనెంబర్ 369 /రు/1/1, 2లలో 1 ఎకరా 30 గుంటలు ఉన్న అసైన్డ్ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని గ్రామస్తుడు షఫీ ఆరోపించాడు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అసైన్డ్ భూమిని అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆయన ఆరోపించాడు. దీనిపై స్థానిక అధికారులు అడిగితే కలెక్టర్ కార్యాలయం నుంచి లేఖ […]

Continue Reading

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పట్టణం శాంతినగర్ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు సహకారంతో ప్రిన్సిపల్ దీప దేవానంద్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ బతుకమ్మ వేడుకలకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మాధవి, టౌన్ జనరల్ సెక్రటరీ అరుంధతిలు ముఖ్య […]

Continue Reading

ప్రతిచోటా గణాంకాలు: ప్రొఫెసర్ జేఎస్ రావు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత ప్రపంచంలో గణాంకాల ప్రాధాన్యం బాగా పెరిగిపోయిందని, ఏ రంగంలో చూసిన గణాంకాల ఆవశ్యకత తప్పనిసరిగా మారిందని అమెరికాలోని శాంటా బార్బరాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం స్టాటిస్టిక్స్, ఆఫ్లెడ్జ్ ప్రాబబిలిటీ విభాగ విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జే.ఎస్.రావు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘గణాంకాలు కొన్ని విహారాలు’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.నేటి సమాజంలో అనువర్తిత గణాంకాలు విస్తృతంగా ఉన్నాయని గణాంక […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా అంతర్జాతీయ సదస్సు ప్రారంభం…

– పాల్గొన్న అంతర్జాతీయ నిపుణులు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “సునీభవించిన పదార్ధ భౌతిక శాస్త్రంలో పురోగతి’ అనే అంశంపై హైబ్రీడ్ పద్ధతిలో నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది.సదస్సు చైర్ ప్రొఫెసర్ అశోక్ ఛటర్జీ జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ఆరంభించి, సదస్సు ప్రొసీడింగ్ లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు, విశ్వవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒకచోట చేర్చి ఏనూత్న […]

Continue Reading

గీతం లో ఘనంగా ఉత్తమ తయారీ దినోత్సవం

_ముఖ్య అతిథిగా పాల్గొన్న అరబిందో ఉపాధ్యక్షుడు డాక్టర్ సత్యేంద్రనాథ్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హెదరాబాద్ మంగళవారం జాతీయ ‘ఉత్తమ తయారీ విధాన’ (జీఎంపీ) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అరబిందో ఫార్మా అసోసియేట్ వెస్ట్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ క్వాలిటీ) డాక్టర్ సీ.వీ. సత్యేంద్రనాథ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ‘ఉత్తమ డాక్యుమెంటేషన్ ప్రాక్టీస్’ (జీఎంపీ) ప్రాముఖ్యతపై అతిథ్య ఉపన్యాసం ఇచ్చారు. జీఎంపీ నాణ్యత హామీలో అంతర్భాగమైనదని, మంచి తయారీ అలవాట్లతో ముడిపడి […]

Continue Reading

గీతం లో ‘మార్చ్ ఫర్ మెంటల్ హెల్త్’

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెనైస్ (జీఎస్ హెచ్ఎస్)లోని సెక్షాలజీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘మార్క్ ఫర్ మెంటల్ హెల్త్’ని నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గేష్ నందినీ నేతృత్వంలోని ఈ మార్చ్, జ్ఞానాన్ని మెరుగుపరచడం, అవగాహన పెంపొందించడం, మానసిక ఆరోగ్యాన్ని విశ్వవ్యాప్త మానవ హక్కుగా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రపంచ అవగాహన పెంచడానికి 1992 నుంచి ప్రతియేటా అక్టోబర్ […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన ఇసుక బావి, వందనాపురి కాలనీల యువత

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత భారీ సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరుతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఇసుక బావి వందనపురి కాలనీలకు చెందిన యువత భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు […]

Continue Reading

పెద్ద కంజర్ల గ్రామంలో సొంత నిధులతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

_అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామ చౌరస్తాలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ […]

Continue Reading