తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పటాన్చెరు సమగ్ర అభివృద్ధి

_అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర మీది.. _ఓటు అడిగే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు _గడపగడపకు పదేళ్ల ప్రగతిని వివరించండి.. _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో చేపట్టిన ప్రగతిని గడపగడపకు వివరించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.శుక్రవారం పటాన్చెరువు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం చాలా అవసరం: బ్రజ్ కిషోర్ గుప్తా

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ధైర్యం అవసరమని, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అపజయాలను అవకాశాలుగా మార్చుకోవడం విజయానికి దారితీస్తుందని జెయింట్ స్టెప్ వ్యవస్థాపకుడు, చీఫ్ మెంటార్ బ్రజ్ కిషోర్ గుప్తా అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (జీఎస్‌బీహెచ్‌)లో ‘మిస్టేక్స్‌ టు మిరాకిల్స్‌’ అనే అంశంపై ఆయన అతిథి ఉపన్యాసం చేశారు. అతను MBA విద్యార్థులకు అనేక తెలివైన కథలు మరియు ప్రేరణాత్మక విషయాలను చెబుతూ వారిని ప్రోత్సహించాడు.అతను ప్రేరణాత్మక అంతర్దృష్టులను అందిస్తాడు, […]

Continue Reading

అసైన్ భూమి ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు..

– తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన గ్రామస్తుడు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామం సర్వేనెంబర్ 369 /రు/1/1, 2లలో 1 ఎకరా 30 గుంటలు ఉన్న అసైన్డ్ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని గ్రామస్తుడు షఫీ ఆరోపించాడు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అసైన్డ్ భూమిని అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆయన ఆరోపించాడు. దీనిపై స్థానిక అధికారులు అడిగితే కలెక్టర్ కార్యాలయం నుంచి లేఖ […]

Continue Reading