ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి – ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  తెలంగాణ రాష్ట్రం లో 65లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలను హైదరాబాదు లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మిట్ లో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించలేదని, అలాగే ప్రతిపక్ష పార్టీ లు అయిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ,లాంటి […]

Continue Reading

ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలి

_సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పటాన్ చెరు శ్రామిక భవన్ లో జరిగిన పార్టీ కార్య కర్తల సమావేశం లో నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో నిత్యావసరాల సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.బియ్యం,పప్పులు,కూరగాయల ధరలు […]

Continue Reading

గీతం అధ్యాపకులకు భారీ ప్రాజెక్టులు, గ్రాంట్లు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో పనిచేస్తున్న అధ్యాపకులకు శాస్త్ర, సాంకేతిక పరిశోధనా మండలి (సెర్చ్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సెర్చ్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) నుంచి గణనీయమైన పరిశోధనా! గ్రాంట్లు మంజూర్నెట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిర్పేందు ఘోష్, ‘జీవ’ పారతో ప్రోటీన్ల శక్రత నియంత్రిత పరస్పర చర్య […]

Continue Reading

గీతం అధ్యాపకుడు చిప్ప ప్రవీణ్ కుమార్ కు డాక్టరేట్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ‘కాస్ట్రోక్ ప్రేరిత ప్రభావాలు, ఆన్ చీఫ్ వీఎల్విస్ఐ ఇంటర్ కనెక్ట్ పనితీరు విశ్లేషణ’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ చిప్ప ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది.వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఇ.శ్రీనివాసరావు, ఉస్మానియా   విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల వెస్ట్- ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. చంద్రశేఖర్లు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు. బుధవారం విడుదల […]

Continue Reading

తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికైన కవి డాక్టర్ మోటూరి నారాయణరావు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక సెప్టెంబర్ 9 వ తేదిన శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి ని పురస్కరించుకుని నిర్వహించనున్న “తెలంగాణ భాషా దినోత్సవం” సందర్భంగా జరుగబోతున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రం శేరిలింగంపల్లికి చెందిన ప్రముఖ కవి, తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ కార్యదర్శి ,ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోటూరి నారాయణరావు ప్రత్యేక ఆహ్వానితులుగా తానా సంస్థ వారు ఆహ్వానించారు.తానా […]

Continue Reading

సమాజంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు సమచిత గౌరవం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అంబరాన్నంటిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు _హాజరైన 200 ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు _200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనసత్కారం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఉపాధ్యాయులే నవ సమాజ నిర్మాతలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురుపూజోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే […]

Continue Reading

ఉత్తమ ఉపాధ్యాయు అవార్డులు అందజేత

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి నియోజకవర్గం దర్గా లోని నాగార్జున హై స్కూల్ లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నాగార్జున్ హైస్కూల్లో కంప్యూటర్ తరగతుల ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న జి అశోక్ కుమార్ కు మంత్రి సబితా ఇంద్ర రెడ్డి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాడెంట్ భరత్ కుమార్ పాల్గొన్నారు .

Continue Reading

గీతమ్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా, కృష్ణ తజ్ఞతాపూర్వకంగా నిర్వహించారు. యువతను సన్మార్గంలో నడుపుతూ, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా. అంకితభావంతో పనిచేస్తున్న విద్యావేత్తలను ఈ సందర్భంగా సత్కరించారు. గౌరవప్రదమైన అధ్యాపకులకు స్పా దయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు.మనదేశంలో ప్రతియేటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఇది ప్రఖ్యాత తత్వవేత్త, పండితుడు, భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని సూచిస్తుంది. విద్యార్థుల […]

Continue Reading

దివ్యాంగుల దేవుడు సీఎం కేసీఆర్_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_500 నుండి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన మహోన్నత నాయకుడు _నూతన పెన్షన్ ప్రొసీడింగ్స్ పత్రాల పంపిణీ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : సమాజంలో అత్యంత వివక్షతకు, అపహస్యాలకు గురవుతున్న దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు 500 రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచి వారి పాలిట దేవుడిగా మారిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు […]

Continue Reading

లకడారంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు.పటాన్చెరు మండలం లకాడారం గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామంలోని ముస్లింల స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మహనీయుల చరిత్రను తెలియజేయాలన్న సమన్నత లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా […]

Continue Reading