పర్యావరణ అనుకూల గణేశ పోటీ

– మట్టి గణపతులను తయారుచేసి పర్యావరణ పరిరక్షణను చాటిచెప్పిన పాఠశాల విద్యార్థులు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : చిట్టి బుర్రలోని సృజనాత్మకతను వెలికితీస్తూ, చిన్నారి చేతులు మట్టి గణపయ్యలను రూపొందించాయి. పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అంటూ రుద్రారం ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎఎస్) విద్యార్థులు బుధవారం. ముట్టి గణపయ్యలను రూపొందించారు.హెదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష పర్యవేక్షణలో రసాయన శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ టీలీ పాత్రుడు, పర్యావరణ పాఠ్యాంశ బోధకులు డాక్టర్ ఆర్.ఉమాదేవి […]

Continue Reading

అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె కు మద్దతు తెలిపిన బీసీ ఐక్యవేదిక

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి నియోజక వర్గం అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ చేస్తున్న ధర్నాలో శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక తమ పూర్తి మద్దతుతో సంఘీభావం తెలిపారు. గత రెండు రోజులుగా మండల కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మద్దతు తెలిపారు. ఐక్యవేదిక చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఏ పోరాటానికైనా బీసీ ఐక్యవేదిక మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ […]

Continue Reading

గిరిజన విద్యార్థులకు సైన్స్ పై అవగాహన…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ ప్రాంతంలోని గిరిజన/గ్రామీణ పాఠశాల విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం (సెన్ట్స్)పై అవగాహన ఏర్పరచి, కార్యాచరణ ఆధారిత అభ్యాసం ద్వారా శాస్త్రం పట్ల వారి వెఖరిని మార్చే లక్ష్యంతో వెజ్ఞానిక ప్రదర్శన, క్విజ్ పోటీలను హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించనున్నది. క్రిస్టలోగ్రఫీ సొసెట్టీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో, విద్యార్థులకు చేరువయ్యే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జనగామ జిల్లా, పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలో ఈనెల 15వ తేదీన ఉదయం 8 […]

Continue Reading

పటాన్చెరులో ప్రజా యుద్ధనౌక గద్దర్ కాంస్య విగ్రహం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_30 లక్షల రూపాయల సొంత నిధులతో 11 అడుగుల కాంస్య విగ్రహా ఏర్పాటునకు భూమి పూజ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తొలి, మలి దశ తెలంగాణ పోరాటాలలో కీలక భూమిక పోషించడంతోపాటు తన పాటలతో తెలంగాణ జాతిని ఏకం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పక్కన బస్టాండ్ సమీపంలో 30 లక్షల రూపాయల సొంత నిధులచే ఏర్పాటు చేయనున్న 11 అడుగుల […]

Continue Reading

పటాన్చెరు సాకి చెరువులో మూడు లక్షల చేప పిల్లల విడుదల

_మత్స్యకారుల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మూడు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన […]

Continue Reading

కొత్త ఔషధాలకు అధిక ధర, సుదీర్ఘ ప్రక్రియే సవాళ్లు…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : కొత్త ఔషధాలను మార్కెట్లలోకి తీసుకురావడానికి అధిక ధర, సుదీర్ఘ ప్రక్రియే పెద్ద సవాళ్లని ఇన్నారురా సెంట్రిఫిక్ ప్రెనేట్ లిమిటెడ్ సీఈవో వ్యవస్థాపకుడు డాక్టర్ నందన్ కుమార్ దుద్దుకూరి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘చిన్న మాలిక్యూల్ ఔషధ ఆవిష్కరణ రంగంలోని సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై శుక్రవారం ఆయన అతిథ్య ఉపన్యాసం చేశారు.యాంటీబయాటిక్స్క బ్యాక్టీరియాలో పెరుగుతున్న నిరోధకత సవాలును అధిగమించడంతో పాటు ప్రస్తుతం చికిత్స చేయలేని వ్యాధులకు కొత్త ఔషధాలను అభివృద్ధి […]

Continue Reading

ఘనంగా కోడిచెర్ల టి. కృష్ణ జన్మదిన వేడుకలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  కష్టజీవుల సంఘటన అధ్యక్షులు కొడిచెర్ల కృష్ణ అభిమానులు మియాపూర్ లోని అయన కార్యాలయం లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండె గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, మహేష్ యాదవ్, శ్యామ్ రావు, నర్సింగ్ రావు, నరసింహ నరేష్, దుర్గేష్, ప్రేమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నాగార్జున ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థుల సందడి

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం, దర్గా నాగార్జున ‘పాఠశాలలో గురువారం రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థుoలందరూ గోపికలు, కృష్ణుల వేషధారణలో పాఠశాల (ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. చిన్ని చిన్ని విద్యార్థులందరూ వారి మాటలు, డాన్స్లతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మెప్పించారు. తర్వాత చక్కని వేషధారణలతో అలరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కొంతమంది విద్యార్థులు శ్రీకృష్ణాష్టమి గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాఠశాల కరస్పాండెంట్ భరత్ కుమార్ […]

Continue Reading

జ్యోతి విద్యాలయలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు బిహేచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యా లయ హై స్కూల్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు సత్యభామ, గోపికలు, చిన్నికృష్ణుల వేశాదారణలతో అలరించారు. ఆటపాటలతో చక్కటి నృత్యాలతో ఆకట్టుకున్నారు. అనంతరం టీచర్స్ డే ను పురస్కరించుకొని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి ని విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్, విద్యార్థులు, టీచర్లు తదితరులు […]

Continue Reading

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి పై ఎమ్మెల్యే శ్వేత పత్రం విడుదల చేయాలి – కొరడాల నరేష్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ బాధ్యాయుతమైన స్థానం లో వుండి అబద్దాలు మాట్లాడుతున్నాడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోరడల నరేష్ అన్నారు. గురువారం రోజు హాఫిజ్ పేట్ డివిజన్ లోని అల్విన్ కాలనీ వద్ద గల బిజెపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 9 వేల కోట్ల తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న అయన ఎక్కడ అభివృద్ధి చేసారో చెప్పాలని, ఖర్చు పెట్టిన నిధులు […]

Continue Reading