6 లక్షల 56 వేలు పలికిన గణేశు లడ్డు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు మండల పరిధిలోని ఐనోల్ గ్రామం లోని మల్లికార్జున యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సోమవారం సాయంత్రం గణేష్ మండపం వద్ద జరిగిన లడ్డు ప్రసాదం పాట పోటాపోటీగా సాగిన వేలంలో అదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, ప్రసన్న రూ.6 లక్షల 56 వేల కు లడ్డూను పాటలో దక్కించుకున్నారు. లడ్డును దక్కించుకున్న వారిని యూత్ సభ్యులు సన్మానించి ,లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో శివారెడ్డి, […]

Continue Reading

ఆశా వర్కర్ల కు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు ఇవ్వాలి_సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఆశ వర్కర్లకు పిక్స్ డ్ వేతనం 18వేలు రూపాయలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పటాన్ చెరు లో ఆశా వర్కర్ల సమ్మెను రాజయ్య ప్రారంభించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతు ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు.ఆశా వర్కర్ల కు పని భారం విపరీతంగా పెరిగిపోయిందన్నారు.ఫిక్స్డ్ వేతనం 18 వేలు నిర్ణయించి,అమలు చేయాలన్నారు.ప్రస్తుతం వారికి 9 వేల […]

Continue Reading

ఐసీడీఎస్ మంత్రి తప్పుడు ప్రచారం మానుకోవాలి : సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

– మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం _పటాన్ చెరు శ్రామిక భవన్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ – సభ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఐసిడిఎస్ మంత్రి ఈనెల 22 న మాట్లాడిన వాక్యలను త్రీవంగా కండిస్తున్నట్లు, ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని లేదంటే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం పటాన్ చెరు శ్రామిక భవన్ నుంచి మండల […]

Continue Reading

అవినీతి మయం అయినా డబుల్ బెడ్ రూమ్ పథకం

_అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు.. _సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి నాయిని నరసింహారెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : డబుల్ బెడ్ రూమ్ పథకం పూర్తిగా అవినీతిమయం గా మారిందని సీపీఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు.పార్టీ అధ్వర్యంలో స్థానిక మండల కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంధర్బంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ పటాన్ చెరు నియోజక వర్గంలో నిజమైన […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హెదరాబాద్ లో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం – 2023ని పురస్కరించుకుని ‘ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపరచడంలో ఫార్మసిస్టుల పాత్ర’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సింపోజియాన్ని సోమవారం నిర్వహించారు. ఫార్మాకోవిజిలెన్స్ వారోత్సవాలను కూడా ఈ సందర్భంగా జరుపుకున్నారు. ప్రపంచ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో గణనీయమె క్రృషిచేసిన ఫార్మసిస్ట్లను గౌరవించేందుకు ప్రతియేటా సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా హెటిరో డ్రగ్స్ సీడీఎంఏ ఫార్మకోనిజిలెన్స్ గ్లోబల్ […]

Continue Reading