ఘనంగా కోడిచెర్ల టి. కృష్ణ జన్మదిన వేడుకలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  కష్టజీవుల సంఘటన అధ్యక్షులు కొడిచెర్ల కృష్ణ అభిమానులు మియాపూర్ లోని అయన కార్యాలయం లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండె గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, మహేష్ యాదవ్, శ్యామ్ రావు, నర్సింగ్ రావు, నరసింహ నరేష్, దుర్గేష్, ప్రేమ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నాగార్జున ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకల్లో విద్యార్థుల సందడి

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం, దర్గా నాగార్జున ‘పాఠశాలలో గురువారం రోజు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థుoలందరూ గోపికలు, కృష్ణుల వేషధారణలో పాఠశాల (ప్రాంగణం అంతా కోలాహలంగా మారింది. చిన్ని చిన్ని విద్యార్థులందరూ వారి మాటలు, డాన్స్లతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మెప్పించారు. తర్వాత చక్కని వేషధారణలతో అలరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కొంతమంది విద్యార్థులు శ్రీకృష్ణాష్టమి గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాఠశాల కరస్పాండెంట్ భరత్ కుమార్ […]

Continue Reading

జ్యోతి విద్యాలయలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు బిహేచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యా లయ హై స్కూల్ లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు సత్యభామ, గోపికలు, చిన్నికృష్ణుల వేశాదారణలతో అలరించారు. ఆటపాటలతో చక్కటి నృత్యాలతో ఆకట్టుకున్నారు. అనంతరం టీచర్స్ డే ను పురస్కరించుకొని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి ని విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్, విద్యార్థులు, టీచర్లు తదితరులు […]

Continue Reading

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి పై ఎమ్మెల్యే శ్వేత పత్రం విడుదల చేయాలి – కొరడాల నరేష్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ బాధ్యాయుతమైన స్థానం లో వుండి అబద్దాలు మాట్లాడుతున్నాడని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోరడల నరేష్ అన్నారు. గురువారం రోజు హాఫిజ్ పేట్ డివిజన్ లోని అల్విన్ కాలనీ వద్ద గల బిజెపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ 9 వేల కోట్ల తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న అయన ఎక్కడ అభివృద్ధి చేసారో చెప్పాలని, ఖర్చు పెట్టిన నిధులు […]

Continue Reading

ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి – ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  తెలంగాణ రాష్ట్రం లో 65లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ లకు ప్రతి రాజకీయ పార్టీ 15ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదిక చైర్మన్ శివ ముదిరాజ్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలను హైదరాబాదు లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మిట్ లో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించలేదని, అలాగే ప్రతిపక్ష పార్టీ లు అయిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ,లాంటి […]

Continue Reading

ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలి

_సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రజా వ్యతరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి ఎన్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పటాన్ చెరు శ్రామిక భవన్ లో జరిగిన పార్టీ కార్య కర్తల సమావేశం లో నర్సింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో నిత్యావసరాల సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.బియ్యం,పప్పులు,కూరగాయల ధరలు […]

Continue Reading

గీతం అధ్యాపకులకు భారీ ప్రాజెక్టులు, గ్రాంట్లు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో పనిచేస్తున్న అధ్యాపకులకు శాస్త్ర, సాంకేతిక పరిశోధనా మండలి (సెర్చ్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సెర్చ్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) నుంచి గణనీయమైన పరిశోధనా! గ్రాంట్లు మంజూర్నెట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిర్పేందు ఘోష్, ‘జీవ’ పారతో ప్రోటీన్ల శక్రత నియంత్రిత పరస్పర చర్య […]

Continue Reading