ఉత్తమ ఉపాధ్యాయు అవార్డులు అందజేత

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి నియోజకవర్గం దర్గా లోని నాగార్జున హై స్కూల్ లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నాగార్జున్ హైస్కూల్లో కంప్యూటర్ తరగతుల ఉపాధ్యాయులు గా పనిచేస్తున్న జి అశోక్ కుమార్ కు మంత్రి సబితా ఇంద్ర రెడ్డి చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాడెంట్ భరత్ కుమార్ పాల్గొన్నారు .

Continue Reading

గీతమ్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా, కృష్ణ తజ్ఞతాపూర్వకంగా నిర్వహించారు. యువతను సన్మార్గంలో నడుపుతూ, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా. అంకితభావంతో పనిచేస్తున్న విద్యావేత్తలను ఈ సందర్భంగా సత్కరించారు. గౌరవప్రదమైన అధ్యాపకులకు స్పా దయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు.మనదేశంలో ప్రతియేటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఇది ప్రఖ్యాత తత్వవేత్త, పండితుడు, భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని సూచిస్తుంది. విద్యార్థుల […]

Continue Reading