కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తా: నీలం మధు ముదిరాజ్

_అన్న మీ వెంటే మా పయనం.. _ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సిందే.. _నీలం కు భరోసా ఇచ్చిన అనుచర గణం. _వేలాదిగా తరలివచ్చిన అభిమానులు _పటాన్ చెరు టికెట్ కోసం అధిష్టానం పునరాలోచించాలి.. పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : నీలం మధు కు మద్దతుగా పటాన్ చెరు అభిమానులు, సబ్బండవర్గాల జాతులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. పటాన్ చెరు బీ అర్ ఎస్ టికెట్ నీలం మదుకు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గొంతెత్తారు. మీ వెంటే మా […]

Continue Reading

జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష సమావేశం

_అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _బల్దియాలో శరవేగంగా అభివృద్ధి పనులు  పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జిహెచ్ఎంసి పరిధిలోని వార్డులలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, బల్దియ అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి […]

Continue Reading

అమీన్పూర్ లో నూతన వృద్ధాశ్రమం భవనం ప్రారంభం

_వృద్ధాశ్రమాల ఏర్పాటు అభినందనీయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _వృద్ధాశ్రమానికి ఐదు లక్షల రూపాయల విరాళం అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : వయోవృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో నూతనంగా నిర్మించిన ది నెస్ట్ హోం ఫర్ ది ఏజ్ వృద్ధాశ్రమం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవితంలోని […]

Continue Reading

గీతం స్మార్ట్ ఐడియాథాన్ ఘనంగా ప్రారంభం…

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్మార్ట్ ఐడియా థాన్ (అత్యుత్తమ అవిష్కరణలు చేసిన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంతో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ (సీఈఎం), బోస్టన్ లోని నార్త్ ఈస్ట్రన్: యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్ (ఎన్ఎయూసీఈఈ)ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఏంజెల్స్ […]

Continue Reading

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ జయప్రదం చేద్దాం

– వచ్చేనెల 8 నుండి 10 వరకు సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు _ప్లీనరీ వాళ్లు పోస్టర్ ఆవిష్కరణలో రాష్ట్ర ప్లీనం ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : వచ్చేనెల 8 నుండి సంగారెడ్డిలో జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్లీనం ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ […]

Continue Reading