గీతమ్ ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవం – 2023 ని డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ వారు ఘనంగా నిర్వహించారు. భారతీయ ఫీల్డ్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చండీ ఒక స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ క్రీడలు, ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు ప్రశంసా పత్రాలను ప్రధానం చేశారు.బీఏ సెక్షాలజీ విద్యార్థిని రియా సాహంకు 2023 ఏడాదికి గాను అత్యుత్తము […]

Continue Reading

మరపురాని అనుభూతిని మిగిల్చిన ‘ఫ్రెషర్స్ పార్టీ’

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రతి విద్యార్టీ ‘ఫెషర్స్ పార్టీ’ కోసం క్యాంపస్లో ప్రవేశం పొందిన సమయం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉంటారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థికీ 26 ఆగస్టు 2023 ఒక మరుపురాని రోజుగా నిలిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. గీతమ్ ప్రతి ఏడాది ఫ్రెషర్స్ పార్టీని నిర్వహిస్తారు. నిర్వహణా సౌలభ్యం కోసం ఈ ఆనందాన్ని రెండు రోజుల : పాటు విస్తరించారు. […]

Continue Reading

అభివృద్ధి..సంక్షేమం కొనసాగాలంటే బి ఆర్ ఎస్ ను ఆశీర్వదించండి..ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_మాట ఇస్తే.. మడమ తిప్పం.. _పటాన్చెరు ఇక రెవెన్యూ డివిజన్.. _సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చారు..జీవోలు జారీ చేశారు.. _శరవేగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పనులు.. పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు శుభవార్త. పటాన్చెరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన […]

Continue Reading

ఉన్నతంగా ఆలోచించండి…

– ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సెర్రూట్ సీఈవో పవర్ ఉద్బోధ ఘనంగా ముగిసిన గీతం స్మార్ట్ ఐడియా థాన్ – విజేతలకు నగదు పురస్కారం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఔత్యాహిక పారిశ్రామికవేత్తలు ఎల్లవేళలా ఉన్నతంగా ఆలోచించాలని, అత్యధిక ప్రభావం చూపే సమస్యలను పరిష్కరించి సమాజం మెప్పు పొందినప్పుడు ప్రపంచ మద్దతు లభిస్తుందని సెర్రూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పవన్ చందన అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ ప్రాంగణంలో గీతం స్మార్ట్ ఐడియా థాన్-2023 […]

Continue Reading

కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తా: నీలం మధు ముదిరాజ్

_అన్న మీ వెంటే మా పయనం.. _ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సిందే.. _నీలం కు భరోసా ఇచ్చిన అనుచర గణం. _వేలాదిగా తరలివచ్చిన అభిమానులు _పటాన్ చెరు టికెట్ కోసం అధిష్టానం పునరాలోచించాలి.. పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : నీలం మధు కు మద్దతుగా పటాన్ చెరు అభిమానులు, సబ్బండవర్గాల జాతులు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. పటాన్ చెరు బీ అర్ ఎస్ టికెట్ నీలం మదుకు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గొంతెత్తారు. మీ వెంటే మా […]

Continue Reading

జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష సమావేశం

_అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _బల్దియాలో శరవేగంగా అభివృద్ధి పనులు  పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జిహెచ్ఎంసి పరిధిలోని వార్డులలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, బల్దియ అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి […]

Continue Reading

అమీన్పూర్ లో నూతన వృద్ధాశ్రమం భవనం ప్రారంభం

_వృద్ధాశ్రమాల ఏర్పాటు అభినందనీయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _వృద్ధాశ్రమానికి ఐదు లక్షల రూపాయల విరాళం అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి : వయోవృద్ధుల సంక్షేమం కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వాణి నగర్ లో నూతనంగా నిర్మించిన ది నెస్ట్ హోం ఫర్ ది ఏజ్ వృద్ధాశ్రమం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవితంలోని […]

Continue Reading

గీతం స్మార్ట్ ఐడియాథాన్ ఘనంగా ప్రారంభం…

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్మార్ట్ ఐడియా థాన్ (అత్యుత్తమ అవిష్కరణలు చేసిన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంతో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ (సీఈఎం), బోస్టన్ లోని నార్త్ ఈస్ట్రన్: యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్ (ఎన్ఎయూసీఈఈ)ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఏంజెల్స్ […]

Continue Reading

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ జయప్రదం చేద్దాం

– వచ్చేనెల 8 నుండి 10 వరకు సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు _ప్లీనరీ వాళ్లు పోస్టర్ ఆవిష్కరణలో రాష్ట్ర ప్లీనం ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : వచ్చేనెల 8 నుండి సంగారెడ్డిలో జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్లీనం ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ […]

Continue Reading

ముగతి మజీద్ భూములను అన్యక్రాంతమ్ కాకుండ కాపాడాలి.. ముగతి పేట మజీద్ పెద్దలు

_రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ కు ఫిర్యాదు ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి : ఎమ్మిగనూరు ముగతి మోహల్ల మజీద్ భూములను అన్య క్రాంతమ్ కాకుండ కాపాడాలని కోరుతూ ముగతి పేట మజీద్ పెద్దలు అల్ హజ్ తురేగల్ మొహమ్మద్ యూసుఫ్ లు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ లో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ వేదిక గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ ను కలసి ఫిర్యాదును అందజేశారు. […]

Continue Reading