యాడ్ ద్వారా వచ్చిన తన మొదటి రెమ్యూనరేషన్ ఛారిటీకి ఇచ్చా – సితార ఘట్టమనేని
_హైదరాబాద్ పార్క్ హయత్ లో ఫొటో ఆల్బమ్ తన పేరుతో ముద్రించిన లుక్బుక్ను అమ్మ నమత్రతో కలిసి ఆవిష్కరిస్తున్న సితార ఘట్టమనేని మనవార్తలు ,హైదరాబాద్: వాణిజ్య ప్రకటనలో నటించడంతో వచ్చిన తన తొలి పారితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేశానని సూపర్ స్టార్ మహేష్బాబు, నమ్రతల కూతురు సితార ఘట్టమనేని అన్నారు. శనివారం బంజారాహిల్స్లోని పార్క్హయత్ హోటల్లో తాను నటించిన పీఎంజే జ్యువెల్స్ యాడ్ ఆవిష్కరించడంతో పాటు తన పేరు మీద ముద్రించిన లుక్బుక్ను అమ్మ నమ్రతా […]
Continue Reading