తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉండండి
_గీతం పట్టభద్రులకు ఐఎస్బీ వ్యవస్థాపక డీన్ సూచన _ ఘనంగా గీతం 14వ పట్టభద్రుల దినోత్సవం గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ _పట్టాలు అందుకున్న 1.,141 విద్యార్థులు పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విద్యార్థులను పెద్ద చేస్తారని, అలాగే అధ్యాపకులు, విద్యావేత్తలని, వారందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలని హెదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ఓ) వ్యవస్థాపక డీన్ ప్రొఫెసర్ ప్రమత్ రాజ్ సిన్హా ఉద్బోధించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, […]
Continue Reading