బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల సహాయం చారిత్రాత్మక నిర్ణయం

_ఇంటింటా సంక్షేమం.. గ్రామ గ్రామాన అభివృద్ధి _కళ్యాణ లక్ష్మి.. షాది ముబారక్ పథకాలు దేశానికి ఆదర్శం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రతి ఇంటా సంక్షేమం, గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన శుక్రవారం పటాన్చెరు మండలం పాటి గ్రామ చౌరస్తాలో గల ప్రైవేటు ఫంక్షన్ […]

Continue Reading

డాక్టర్ కృష్ణకు ఐఎన్ఎఎస్ఏఏ విజిటింగ్ ఫెలోషిప్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్, గణిత శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కృష్ణ, కుమ్మరి, భారత జాతీయ సెన్స్ అకాడమీ (ఐఎన్ఎస్) విజిటింగ్ సెంటిస్ట్ ప్రోగ్రాము ఎంపికయ్యారు. ఈ విషయాన్నిఆ విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రెజా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఐఎన్ఎస్పీ మార్గదర్శకాల ప్రకారం, ఫెలోషిప్ అనేది అధునాతన పరిశోధనలు, లేదా భారతీయ పరిశోధనా సంస్థలు/ప్రయోగశాలల్లో ప్రత్యేక శిక్షణ పొందడం కోసం ఉద్దేశించినదన్నారు. ఈ ఆవార్డు […]

Continue Reading

గీతమ్ విద్యార్థి వంశీకి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సీఎస్ఈ (ఏఐ అండ్ ఎంఎల్) రెండో ఏడాది చదుతున్న విద్యార్థి దేవరాజు వంశీ కృష్ణంరాజు అరుదైన ఘనత సాధించి హార్వర్డ్ను ఆకర్షించారు. ‘అధ్విక’ పేరుతో కృత్రిమ మేథ (ఏఐ) సంభాషణ: బాట్ప చేసిన కృషికి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్, లండన్లో చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని గీతం అధ్యాపకులు. డాక్టర్ అనిత, డాక్టర్ త్రినాథరావులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.”అధ్విక కృత్రిమ మేథ సంభాషణ […]

Continue Reading

సీఎం కేసీఆర్ నాయకత్వంలో చెరువులకు జలకళ_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగంలో చేపడుతున్న సంస్కరణ మూలంగా మండు వేసవిలోనూ చెరువులు అలుగులను దూకుతున్నాయని, ప్రతి రైతు పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన బుధవారం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పైన నిర్వహించిన సాగునీటి దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలాటాలు, బతుకమ్మలతో […]

Continue Reading

అత్యంత పారదర్శకంగా తెలంగాణ పారిశ్రామిక విధానం

_స్టంట్ నుండి కళ్లద్దాల వరకు కేరాఫ్ గా సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ _మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి _పటాన్చెరులో ఘనంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు _తరలివచ్చిన కార్మిక లోకం, పరిశ్రమల యాజమాన్యాలు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : దేశంలోనే మొట్టమొదటిసారిగా పరిశ్రమల అనుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకగవాక్ష విధానం మూలంగా అంతర్జాతీయ పరిశ్రమలకు రాష్ట్రం చిరునామాగా మారిందని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త […]

Continue Reading

గీతమ్ పీఎఫ్ఎంఏపె వర్క్ షాప్…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 19-21 తేదీలలో ‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ అప్లికేషన్స్’ (పీఎఫ్ఎంఏ)పై మూడు రోజుల వర్క్షాపు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకులు ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్, డాక్టర్ మహతర్ రెజాలు సోమవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.ఫ్లూయిడ్ డెన్హమిక్స్ లోని ప్రాథమిక మోడలింగ్ అంశాలు, కనిపించే నానీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లను పరిష్కరించడానికి పెట్టర్ఫేషన్ మెథడ్స్, డిఫరెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్, ఎఫ్ఎఎం, […]

Continue Reading

షన్వితారెడ్డి ని అభినందించిన ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఇటీవల ఉగాండా దేశంలోని కంపాలలో జరిగిన వరల్డ్ టెన్నిస్ టూర్ ( ఐటీఎఫ్ ) జూనియర్ సర్క్యూట్ (జే30) అండర్ 18 డబుల్స్ విభాగంలో విజేతగా, సింగిల్స్ విభాగంలో రన్నర్ గా నిలిచిన నూకల షన్వితా రెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని తన నివాసంలో షన్వితా రెడ్డికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచ వేదికపై ఇనుమడింపచేయడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులోనూ […]

Continue Reading

పటాన్చెరు లో ఘనంగా సురక్షా దినోత్సవం

_శాంతి భద్రతలో మేటి తెలంగాణ పోలీస్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఏర్పడటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు విభాగంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితమేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అయిన ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని […]

Continue Reading

విద్యార్థులకు మెమోంటోలు అందజేత

 శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి మండల మరిధిలో గల దీప్తి శ్రీనగర్ లోని క్రిసెందో ఆర్ట్స్ స్కూల్ అన్యువల్ డే సందర్భంగా స్కూల్ ఫౌండర్ మెర్సీ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా రామొస్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ అండ్ బి అర్ టి యూ రాష్ట్ర నాయకులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి హాజరై పిల్లలకు సర్టిఫికెట్స్, మెమెంటోస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఇన్స్టిట్యూట్ రన్ […]

Continue Reading

పటాన్చెర మండలంలో పండుగ వాతావరణం లో రైతు దినోత్సవ వేడుకలు

_దేశానికి అన్నపూర్ణ తెలంగాణ _చివరి మడి వరకు నీరందిస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం _ఆకట్టుకున్న ఎడ్ల బండి, ట్రాక్టర్ల ర్యాలీలు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణల మూలంగా నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పటాన్చెరు మండల పరిధిలోని పెద్ద కంజర్ల, నందిగామ, లకడారం గ్రామాల పరిధిలోని […]

Continue Reading