గీతమ్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘ససుధెస్ట్ కుటుంబానికి యోగా అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత, గీతం హెదరాబాద్ ప్రొ వెస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మరియు రెసిడెంట్ డెరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ప్రసంగంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. యోగా గురించి, రోజువారీ జీవితంలో యోగ సాధన చేయడం వలన కలిగే ప్రయోజనాలను వారు […]

Continue Reading

ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం జిన్నారం మండలంలోని ఖజిపల్లి గ్రామంలో నిర్వహించిన పటాన్‌చెరు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు హరితహారం కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతరామి రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు .అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్‌చెరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతరామి రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం, పచ్చదనం అందించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని […]

Continue Reading

ఈ నెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన

_పటాన్చెరు కి పెద్దాసుపత్రి _ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి.. _జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ _సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు పట్టణానికి పెద్దాసుపత్రి రాబోతోంది.దశాబ్దాల కాలంగా కాలుష్యంతో సహజీవనం చేసి అంతు చిక్కని వ్యాధులు, అనారోగ్యాలతో ఇటు ఆర్థికంగా అటు ఆరోగ్యపరమైన సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురైన పటాన్చెరు ప్రజలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అలుపెరుగని కృషి మూలంగా అత్యాధునిక […]

Continue Reading

గీతమ్ పీఎఫ్ఎంఏ వర్క్ షాప్ ప్రారంభం

-మూడు రోజుల కార్యశాలను లాంఛనంగా ఆరంభించిన ఐఐటీ ఖరగ్పూర్ డీన్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్: మెథడ్స్ అండ్ : అప్లికేషన్స్ (పీఎఫ్ఎంఏ – పార్ట్ 4) మూడు రోజుల కార్యశాలను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బంటి ఖర్పూర్లోని ఫ్యాకల్టీ ఆఫ్ సెస్ పూర్వ డీన్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ఈ కార్యశాల నిర్వహణ ముఖ్యోద్దేశాన్ని వివరించారు. […]

Continue Reading

పాటి నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ పరిపాలన వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజలకు పారదర్శకతతో కూడిన పరిపాలన అందించడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల భాగస్వామ్యంతో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.పటాన్చెరు మండలం పాటి గ్రామంలో కోటి 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన […]

Continue Reading

అమీన్పూర్ లో ఘనంగా పట్టణ ప్రగతి

అమీన్ పూర్ ,మనవార్తలు ప్రతినిధి : పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 15వ రోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వాణి నగర్ […]

Continue Reading

గీతం స్కాలర్ మనోజ్కుమార్కు పీహెచ్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ‘ఫినెల్డ్ కార్బమేట్లు, బెబ్రాహెడ్రో ఫ్యూరాన్ ఉత్పన్నాల సంశ్లేషణ కోసం పరివర్తన లోహ ఉత్ప్రేరకాలు: ఉపయోగించడం ద్వారా ఫంక్షనల్ గ్రూపు పరివర్తనాలు’ అనే అంశంపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి. వి. మనోజకుమార్ను డాక్టరేట్ వరించింది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెక్ట్స్ ని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చితలూరి సుధాకర్ శుక్రవారం […]

Continue Reading

పల్లెల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_రుద్రారం గ్రామంలో ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం _సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో హరిత హారం _సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ మాటలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె ప్రగతిలో ఆదర్శంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 14వ రోజు పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె […]

Continue Reading

గీతన్లో బీ. ఆప్తోమెట్రీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ అడ్మిషన్లు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సెన్స్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీ.అమెట్రీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. కెమిస్ట్రీ, ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ, న్యూథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటస్టిక్స్:ఎల్.నీ.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో నిర్వహిస్తున్న బీ.ఆప్టోమెట్రీ కోర్సు: టీసీఎస్ సౌజన్యంతో నిర్వహిస్తున్న బీఎస్సీ కంప్యూటర్ సెన్స్ అండ్ కాగ్నిటివ్ సిస్టమ్స్ పాటు బీఎస్సీ -ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (అనెలిటికల్ / […]

Continue Reading

మెషిన్ లెర్నింగ్ పై అధ్యాపక వికాస కార్యక్రమం….

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 26-28 తేదీలలో ‘మెషిన్ లెర్నింగ్ – ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ఎపీ) నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రొఫెసర్ టి.మాధవి, ప్రొఫెసర్ కె.మంజునాథాచారి సోమవారం సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లను ఇంజనీరింగ్, టెక్నాలజీకి ఎలా అన్వయించవచ్చో అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానం, నెప్తుణ్యాలతో పాల్గొనే వారిని […]

Continue Reading