పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపిన సీఎం కేసీఆర్ పర్యటన

_ఎమ్మెల్యే జిఎంఆర్ ను మళ్లీ గెలిపించండి _ముఖ్యమంత్రి కెసిఆర్ _సీఎం కేసీఆర్ కు అపూర్వ ఘన స్వాగతం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని మూడోసారి నిండు మనస్సుతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణంలో 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు గురువారం ముఖ్యమంత్రి […]

Continue Reading