పల్లెల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దే_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
_రుద్రారం గ్రామంలో ఘనంగా పల్లె ప్రగతి దినోత్సవం _సిద్ది గణపతి దేవాలయం ఆవరణలో హరిత హారం _సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ మాటలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె ప్రగతిలో ఆదర్శంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 14వ రోజు పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె […]
Continue Reading