పటాన్చెర మండలంలో పండుగ వాతావరణం లో రైతు దినోత్సవ వేడుకలు

_దేశానికి అన్నపూర్ణ తెలంగాణ _చివరి మడి వరకు నీరందిస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం _ఆకట్టుకున్న ఎడ్ల బండి, ట్రాక్టర్ల ర్యాలీలు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణల మూలంగా నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పటాన్చెరు మండల పరిధిలోని పెద్ద కంజర్ల, నందిగామ, లకడారం గ్రామాల పరిధిలోని […]

Continue Reading

తల్లిదండ్రులకు కృతజ్ఞతగా ఉండండి

_గీతం పట్టభద్రులకు ఐఎస్బీ వ్యవస్థాపక డీన్ సూచన _ ఘనంగా గీతం 14వ పట్టభద్రుల దినోత్సవం గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ _పట్టాలు అందుకున్న 1.,141 విద్యార్థులు   పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తల్లిదండ్రులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విద్యార్థులను పెద్ద చేస్తారని, అలాగే అధ్యాపకులు, విద్యావేత్తలని, వారందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలని హెదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ఓ) వ్యవస్థాపక డీన్ ప్రొఫెసర్ ప్రమత్ రాజ్ సిన్హా ఉద్బోధించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, […]

Continue Reading

మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గూడెం మధుసూదన్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు కు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం హైదరాబాదులోని మంత్రి గారి నివాసంలో పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీష్ రావు గారి సహాయ సహకారాలతో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరువు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందని […]

Continue Reading

పాటి గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : క్రీడా రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, పటాన్చెరును క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం పాటి గ్రామంలో జై భజరంగ్ బలి కబడ్డీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలను శుక్రవారం రాత్రి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. […]

Continue Reading