ఐలాపూర్, ఐలాపూర్ తాండ బాధితులకు న్యాయం చేస్తాం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రభుత్వంతో చర్చించి న్యాయం అందిస్తాం.. _బాధితులతో సమావేశమైన ఎమ్మెల్యే జిఎంఆర్ అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామం, ఐలాపూర్ తండాల పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో దళారుల చేతిలో మోసపోయి ఇళ్ల నిర్మాణం చేసిన బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వంతో చర్చించి పూర్తి న్యాయం అందించేందుకు కృషి చేస్తానని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇటీవల రెండు గ్రామాల పరిధిలో మోసపోయిన […]

Continue Reading

2047 నాటికి భారతే నం.1: చంద్రబాబు

_సమాజంలో మార్పులు తేవడానికి పబ్లిక్ పాలసీ శక్తివంతమైన ఆయుధం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ తన తొలి పట్టాల ప్రదానోత్సవ వేడుకను ఆదివారం గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని శివాజీ ఆడిటోరియంలో ఘనంగా జరుపుకుంది. సంప్రదాయ అకడమిక్ ప్రొసెషన్తో ప్రారంభమైన ఈ వేడుకలు జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు […]

Continue Reading

నేడే కేఎస్పీపీ పట్టభద్రుల దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరుకానున్న పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్పీపీ) తొలి పట్టభద్రుల దినోత్సవాన్ని ఆదివారం నాడు గీతం. హెదరాబాద్ ప్రాంగణంలోని శివాజీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3.00 గంటలకు నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు. నాయుడు హాజరు కానున్నారు. పబ్లిక్ పాలసీ స్నాతకోత్తర (సీజీ) డిగ్రీచి పూర్తిచేసిన దాదాపు 43 మంది విద్యార్థులకు ఈ సందర్భంగా పట్టాలను ప్రదానం చేయనున్నారు. […]

Continue Reading

పది ఫలితాల్లో సత్తా చాటిన శిశు విహార హై స్కూల్ విద్యార్థులు…

– బాలికలదే పై చేయి – విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పట్టణంలోని శిశు విహార్ హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాలలో తమ సత్తా చాటారు,78 విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 74 మంది విద్యార్థులు 9.6 నుండి 9.6 వరకు పాయింట్స్ సాధించారు, నలుగురు విద్యార్థులు 10/10 పాయింట్స్ సాధించి పాఠశాల పేరును జయ కేతనాన్ని ఎగురవేశారు. సాయి ధనుష శ్రీ, చందన, స్పందన, వర్షిని, […]

Continue Reading

జూనియర్ పంచాయతి కార్యదర్శుల డిమాండ్లును పరిష్కరించాలి _నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం జూనియర్ పంచాయతి కార్యదర్శులను భయబ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని మెట్టు శ్రీధర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వారి కాలపరిమితి పూర్తైనా రెగ్యులరైజ్ చేయకపోవడం భాధకరమని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా టర్మినేషన్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడం సరికాదని మెట్టు శ్రీధర్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నవభారత్ నిర్మాణ్ యువసేన తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. […]

Continue Reading

పరీక్ష తప్పినా అధైర్య పడొద్దు_ నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపిన నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ పరీక్షల్లో ఫేయిల్ అయిన విద్యార్థులెవరూ అదైర్యపడొద్దని క్షణికావేశంలో ఎటువంటి తప్పుడునిర్ణయాలు తీసుకొవద్దని ఆయన పేర్కొన్నారు పరీక్ష తప్పినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదని కొత్త అవకాశాలను సృష్టించుకుని ముందుకు సాగాలని మరియు తల్లిదండ్రులు వారివారి పిల్లలకు మనోదైర్యాన్ని ఇవ్వాలని మెట్టు శ్రీధర్  విజ్ఞప్తి చేశారు .దేశభవిషత్ నిర్మాణంలో విద్యార్థులు […]

Continue Reading

అమర్నాథ్ రెడ్డికి డాక్టరేట్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ”అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా పోర్ట్ఫోలియో మేనేజ్ మెంట్ సేవలపై పెట్టుబడిదారుల అవగాహన అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్ మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి బి.అమర్నాథ్ రెడ్డిని డాక్టరేట్ వరించింది.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ హెదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ ఎ.శ్రీరామ్: సుంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.పెట్టుబడిదారుల ముందస్తు కొనుగోలు అవసరాలు, కొనుగోలు అనంతర సేవలు, […]

Continue Reading

నిరుద్యోగ మార్చ్ విజయవంతం చేయండి : గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ న్ విజయవంతం చేయాలని గడిల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి నుండి కొత్త బస్టాండ్ వరకు జరిగే నిరుద్యోగ మార్చ్ న్  భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ జాతీయ, […]

Continue Reading