ఎన్టీఆర్ కు నివాళ్ళు అర్పించిన గణేష్ ముదిరాజ్

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :  తెలుగు సినీ ప్రఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ లోని నడిగడ్డ తాండ రోడ్డులో గల ఆయన విగ్రహానికి బీజేపీ నేత గుండె గణేష్ ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.

Continue Reading

ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :  ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలని ముదిరాజ్ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశoలో ముదిరాజ్ లకు రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజు చైతన్య వేదిక ద్వారా శివముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసి దల్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి , రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ముదిరాజ్ […]

Continue Reading

విజయవంతంగా ముగిసిన కార్యశాల, ఫీల్డ్ విజిట్….

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : స్టార్టప్లు, వర్ధమాన పారిశ్రామికవేత్తలను సన్నద్ధం చేసే లక్ష్యంతో గీతం హెదరాబాద్లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) నిర్వహిస్తున్న ఆరు రోజుల ‘సమ్మర్ స్టార్టప్ స్కూల్’లో భాగంగా ‘డిజెన్ థింకింగ్ వర్క్షాప్’తో పాటు ‘వెంచర్ ఫారెస్ట్ ట్రయల్స్’ పేరిట క్షేత్ర స్థాయి పర్యటన ఆదివారం విజయవంతంగా ముగిశాయి. సమస్య-పరిష్కార నెపుణ్యాలు, ఆవిష్కరణ వ్యూహాలతో కూడిన ఈ వర్క్షాప్ను వీడీసీ సీనియర్ వెంచర్ కోచ్ లు వాసుదేవ్ వంగర, యామిని రాపేటి నిర్వహించారు. క్షేత్ర పర్యటనను […]

Continue Reading

గీతమ్ సమ్మర్ స్టార్ట్-అప్ స్కూల్….

పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : గీతం, హెదరాబాద్ లోని వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 31వ తేదీ వరకు ‘సమ్మర్ స్టార్ట్-అప్ స్కూల్’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గీతమ్ లోని ఈ-క్లబ్, ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు వీడీసీ సీనియర్ వెంచర్ కోచ్, కార్యక్రము నిర్వాహకుడు వాసుదేవ్ వంగర శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.పర్స్పెక్ట్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి […]

Continue Reading
డి ఆర్ ఓ ను సన్మానిస్తున్న పట్నం మాణిక్యం.

డిఆర్ఓ ను సన్మానించిన పట్నం మాణిక్యం.

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : డిఆర్ఓ గా పదోన్నతి పొంది నియమితులైన మెంచు నగేష్ బుధవారం తన కార్యాలయంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం శాలువాతో సత్కరించి, పూలగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట మోహన్ రెడ్డి కందిమండల రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామకృష్ణారెడ్డి , ప్రేమనందం పాల్గొన్నారు.

Continue Reading

జూన్ 3న గీతం 14వ స్నాతకోత్సవం…

– ముఖ్య అతిథిగా ఐఎస్ఓ వ్యవస్థాపక డీన్, గౌరవ డాక్టరేట్ అందుకోనున్న గోరటి వెంకన్న పటాన్‌చెరు,,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 14వ పట్టాల ప్రదానోత్సవం (స్నాతకోత్సవం) జూన్ 3, 2023న (శనివారం) హెదరాబాద్ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించనున్నట్టు గీతం హెదరాబాద్ ప్రో వెస్ట్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు వెల్లడించారు.గీతం హెదరాబాద్ ప్రాంగణంలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సెన్ట్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, అర్కిటెక్చర్ కోర్సులను 2022-23 విద్యా సంవత్సరం నాటికి పూర్తిచేసిన విద్యార్థులు, డిగ్రీలు, డిప్లొమోలు […]

Continue Reading

జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తో సమావేశమైన ఎమ్మెల్యే జిఎంఆర్

_డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతూ జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలోని కార్పొరేటర్ల బృందం వినతిపత్రం అందించారు.మంగళవారం హైదరాబాదులోని బల్దియ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డిలతో కలిసి కమిషనర్ లోకేష్ కుమార్ తో […]

Continue Reading

చివరి దశలో మన ఊరు మన బడి పనులు

_పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరి మనబడి కార్యక్రమం ద్వారా పటాన్చెరు నియోజకవర్గంలో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మన ఊరు మన బడి ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై మంగళవారం ఉదయం పటాన్చెరు మండల పరిషత్ సమావేశం మందిరంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ […]

Continue Reading

గీతమ్ స్మార్ట్ ఐడియాథాన్ -2023

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ఐడియా పీచింగ్ పోటీ స్మార్ట్ ఐడియాథాన్-2023’ని ఆగస్టు 24-25 తేదీలలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీల సంయుక్త సౌజన్యంతో దీనిని నిర్వహిస్తున్నామని తెలిపారు. సామాజిక ఆవిష్కరణల ద్వారా స్థిరమైన, స్థితిస్థాపకంగా ఉండే కమ్యూనిటీలను నిర్మించడంలో సహాయపడే స్టార్టన్లలో పనిచేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా వారు పేర్కొన్నారు.ఇందులో ఎంపికైన వారికి […]

Continue Reading

బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అన్నదానం

  శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :  ప్రముఖ సంఘ సేవకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ ఆరవ వర్ధంతి సందర్భంగా బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అనుష మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో హఫీజ్ పెట్ గ్రామంలో ఉచిత వైద్య, రక్తదాన మరియు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా దాదాపు 200 మందికి ఉచిత వైద్యంతో వివిధ రకాల టెస్టులను మరియు మందులను ఉచితంగా ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ వారికి దాదాపు 80 […]

Continue Reading