28న పటాన్చెరులో మంత్రి హరీష్ రావు పర్యటన

_దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ _మంచినీటి పైపులైను నిర్మాణ పనులకు శంకుస్థాపన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఈనెల 28న పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జిఎంఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల కోసం జివిఆర్ […]

Continue Reading

భానూరు గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

_గొప్ప పరిపాలన దక్షుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ _పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాత అయిన చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పరిపాలనదక్షుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటుచేసిన భారీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆదివారం రాత్రి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.శివాజీ మహారాజ్ గొప్ప […]

Continue Reading

రామిరెడ్డికి డాక్టరేట్…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)పై పెట్టుబడిదారుల ప్రవర్తన – ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల మ్యూచువల్ ఫండ్ ల అధ్యయనం’ అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి కొత్తమారం వెంకట రామిరెడ్డిని డాక్టరేట్ వరించింది. గీతం బిజినెస్ స్కూల్-హెదరాబాద్ పూర్వ ప్రొఫెసర్ ఏ.శ్రీరామ్ ఈ పరిశోధనకు మార్గదర్శనం వహించినట్టు విశ్వవిద్యాలయ వర్గాలు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading

విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానం సంపాదించుకోవాలి తహసీల్దార్ రాజయ్య

సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి : గురుకుల పాఠశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యుత్తమ జీపీఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని పుల్కల్ మండల తహసీల్దార్ రాజయ్య అన్నారు . సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక తహసీల్దార్ రాజయ్య చేతుల మీదుగా బస్వాపూర్ ఎర్రగోల్ల చంద్రశేఖర్, ప్రవీణ్, సాయి రాజ్ పరీక్ష ప్యాడ్ అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు […]

Continue Reading

గీతమ్ ఈనెల 27న టెన్ఎక్స్

_ఉపన్యసించనున్న గౌతం వాసుదేవ్ మీనన్, శిల్పారెడ్డి, సజ్జాద్ షాహిద్ తదితరులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : టెడ్క్స్ గీతం హెదరాబాద్ కార్యక్రమ నిర్వహణకు గీతం హెదరాబాద్ ప్రాంగణం సిద్ధమవుతోంది. ‘రివెండ్ ది మిలీనియం’ ఇతివృత్తంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువతకు స్ఫూర్తినిచ్చే అంతర్దృష్టి ఆలోచనలను ఒకచోట చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వవిద్యాలయ వర్గాలు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. | ప్రఖ్యాత భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్: ఫ్యాషన్ డిజెనర్, […]

Continue Reading

జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన _దక్షిణాది సినీ ముద్దుగుమ్మ హనీ రోస్

మనవార్తలు ,హైదరాబాద్: భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు మదీనగూడలోని శ్రీ దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకెయం ధర్మరావు సిగ్నెచర్ లో ఏర్పాటైన “జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్” ను దక్షిణాది నటి హనీ రోస్ ప్రారంభించారు.ఈ సందర్భంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు, జైల్ మరియు […]

Continue Reading

 గీతం ప్రవేశ ప్రక్రియ ప్రారంభం

_నోటిఫికేషన్ విడుదల చేసిన గీతం ప్రోసిసీ ప్రొఫెసర్ డీ.ఎస్,రావు _ టాప్ ర్యాంకర్లకు ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో పాటు విశాఖపట్నం, బెంగళూరు ప్రాంగణాలలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల (అడ్మిషన్ల) ప్రక్రియ ప్రారంభమైందని, దేశవ్యాప్తంగా 48 కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తున్నట్టు. అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు వెల్లడించారు. హెదరాబాద్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 20:23-24 విద్యా సంవత్సరం నోటిఫికేషన్ […]

Continue Reading

మన జీవితాల్లో ప్రతిచోటా కృత్రిమ మేథ…

– గీతమ్ ఆరంభమైన ‘కృత్రిమ మేథ, దాని వినియోగం’ కార్యశాల పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కృత్రిమ మేథ (ఏఐ) అనేది మన జీవితాల్లో ప్రతిచోటా ఉందని, ఈ-మెయిల్స్ను చదవడం నుంచి వాహనాన్ని ఎటుగా నడపాలో సూచించే రోజువారీ కార్యకలాపాల వరకు ప్రతిదీ ఏఐతో ముడిపడి ఉందని కోల్ కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ అన్సుమన్ బెనర్జీ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని, గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన ‘కృత్రిమ […]

Continue Reading

నంది వాహనంపై మల్లికార్జునుడు

శ్రీశైలం, మార్చి 21, మనవార్తలు ప్రతినిధి : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం నాడు ఉదయం జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామి కి విశేష అర్చనలు, చండీ శ్వర పూజ, మండపారధనలు, కలశార్చన, రుద్ర హోమం, రుద్ర పారాయణ, మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ దేవి కి విశేష కుంకుమార్చనలు నవావరనార్చనలు, చండీ హోమం, శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు నిర్వహించారు. నంది […]

Continue Reading

జన చైతన్య యాత్రకు సంపూర్ణ మద్దతు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ మతోన్మాద కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర కు సంపూర్ణ మద్దతు అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం సిపిఎం పార్టీ బృందం సభ్యులు జన చైతన్య యాత్ర కు హాజరుకావాలని కోరుతూ ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు సంగారెడ్డి ఊర్లో పట్టణంలోని […]

Continue Reading