జిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన _దక్షిణాది సినీ ముద్దుగుమ్మ హనీ రోస్

మనవార్తలు ,హైదరాబాద్: భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు మదీనగూడలోని శ్రీ దుర్గా కాలనీ ప్రధాన రోడ్డులో గల ఏకెయం ధర్మరావు సిగ్నెచర్ లో ఏర్పాటైన “జిస్మత్ జైల్ మండి అండ్ థీమ్ రెస్టారెంట్” ను దక్షిణాది నటి హనీ రోస్ ప్రారంభించారు.ఈ సందర్భంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల వంటకాల రుచులను అందించేందుకు, జైల్ మరియు […]

Continue Reading

 గీతం ప్రవేశ ప్రక్రియ ప్రారంభం

_నోటిఫికేషన్ విడుదల చేసిన గీతం ప్రోసిసీ ప్రొఫెసర్ డీ.ఎస్,రావు _ టాప్ ర్యాంకర్లకు ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో పాటు విశాఖపట్నం, బెంగళూరు ప్రాంగణాలలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల (అడ్మిషన్ల) ప్రక్రియ ప్రారంభమైందని, దేశవ్యాప్తంగా 48 కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తున్నట్టు. అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు వెల్లడించారు. హెదరాబాద్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 20:23-24 విద్యా సంవత్సరం నోటిఫికేషన్ […]

Continue Reading