ప్రభుత్వభూములను ఆక్రమించుకుంటున్న రియల్టర్లపై చర్యలేవి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం మానుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 120,121,125 లలోని భూములను ఆయన పరిశీలించారు . అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దకంజర్ల గ్రామంలో ప్రభుత్వ భూమిని రియల్టర్లు ఆక్రమించున్నారని వెంచర్లు వేస్తున్నారని ఆరోపించారు . ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్న జిల్లా అధికారులకు ఎందుకు చోద్యం చూస్తున్నారని […]

Continue Reading

గీతమ్ లో ఈనెల 21న ప్రపంచ జల దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 21న ప్రపంచ ఆల దినోత్సవాన్ని’ నిర్వహించాలని : వెంకల్పించారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ ఆర్. ఉమాదేవి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.వీటిని అవగాహనను పెంపొందించడంతో పాటు వీటి సంక్షోభాలను పరిష్కరించడానికి చర్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రతియేటా మార్చి 22న (1993 నుంచి) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో ముందుకు […]

Continue Reading

పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_సొంత నిధులతో ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ.. _విద్యార్థులకు తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలి.. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వచ్చే నెల 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష ఫలితాల్లో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులను కోరారు.విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, తల్లిదండ్రులు సైతం పూర్తిస్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు సహకారం అందించాలని విజ్ఞప్తి […]

Continue Reading

పటాన్ చెరువులో ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

_విద్యార్థులే ఉపాధ్యాయులైనవేళ  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరువు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒకే ఉపాధ్యాయుడే జాతి నిర్మాత విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేశారు . ఈ కార్యక్రమంలో సీతాలక్ష్మి, నాగేశ్వర్ […]

Continue Reading