ఘనంగా గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు..

_ఉప్పొంగిన అభిమానం.. _జనసంద్రంగా పటాన్చెరు.. పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : అనునిత్యం అండగా నిలుస్తూ.. తమ కష్ట నష్టాల్లో పాలుపంచుకుంటున్న పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గురువారం గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి.గురువారం […]

Continue Reading

నాగార్జున ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం,, దర్గా లో గల నాగార్జున ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా నాగార్జున ఉన్నత పాఠశాలలో భోగి, మకర సంక్రాంతి, కనుము ఇలా మూడు రోజుల పండుగను కన్నుల ముందు ఉంచారు. మొదటగా భోగి సందర్భంగా చిట్టి పొట్టి చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. తరువాత మకర సంక్రాంతీ సందర్భంగా పాలు పొంగించి, పొంగల్ చేసి […]

Continue Reading

రైతుల‌ కోసం త్రివేణి విద్యార్థుల విరాళo సేకరణ గవర్నర్ తమిళ సైకి aఅందజేసిన సంస్థ అధినేత . వీరేంద్ర చౌదరి…

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుల సహాయార్థం ప్రధాన మంత్రి సహాయ నిధికి త్రివేణి ఎడ్యుకేషనల్ విద్యార్థులు‌ జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షా నూట‌ పదహారు రూపాయల విరాళాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కి అందజేశారు. త్రివేణి డైరెక్టర్ డా వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా భారతదేశ 5వ ప్రధానమంత్రి, భారతదేశపు రైతుల విజేతగా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ […]

Continue Reading

అంతరిస్తున్న కళలను నిలిపిన ‘ సంస్కృతి…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ‘ అంతరించిపోతున్న భారతీయ కళల వేడుకలను ‘ సంస్కృతి ‘ పేరిట గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్చ్ఎస్ ) విద్యార్థులు సగర్వంగా నిర్వహించారు . తమ విద్యా సంస్థలోని విద్యార్థులు , అధ్యాపకులలో నిబిడీకృతంగా ఉన్న కళాకారులను కళ , కవిత్వం వంటి పోటీల నిర్వహణ ద్వారా వెలితీశారు . అంతేగాక , భారతీయ కళల స్థితిపై అభిప్రాయాలను తెలియజేయడానికి యువతకు వక్తృత్వం […]

Continue Reading

గీతమను సందర్శించిన జర్మనీ ప్రతినిధి బృందం…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని మంగళవారం జర్మనీ నుంచి వచ్చిన సమాజ సాధికారత గ్రామీణ సంస్థ ( రోజ్ ) ప్రతినిధులు రాబర్ట్ ఫెల్లెనెర్ , డెటైర్లతో పాటు భారతీయ ప్రతినిధులు- రోజ్ అధ్యక్షుడు వి.శేషయ్య , ఉపాధ్యక్షుడు వె.వి.రావులు సందర్శించారు . ఈ బృందం గీతం గ్రంథాలయం , శివాజీ ఆడిటోరియంలను సందర్శించారు . జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) సమన్వయకర్త డాక్టర్ పీవీ […]

Continue Reading

ఇన్ స్పైర్ అవార్డుకు ఎంపికైన విద్యాభారతి హై స్కూల్ విద్యార్థి

రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఇన్ స్పైర్ సైన్స్ పోటీలో రామచంద్రాపురంలోని విద్యాభారతి హైస్కూల్‌ విద్యార్థి ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. విద్యాభారతి హైస్కూల్‌లో డ్రైవర్స్ డ్రస్‌నెస్ డిటెక్టర్ సిస్టమ్ ఎంపిక చేయబడిందని మరియు దీనిని నిర్మల్‌లో రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ 2022 పోటీలో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించడం చాలా గొప్ప విషయమని రామచంద్రాపురం బ్రాంచ్ ప్రిన్సిపాల్ సౌజన్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఏకైక సైన్స్ […]

Continue Reading

త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాల ముగింపు

_విజేతలకు బహుమతుల అందజేత శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి మండల పరిధిలో గల మధనాగూడలోని త్రివేణి పాఠశాలలో మంగళవారం. ప్రారంభమైన వార్షిక క్రీడా సంబరాలు శుక్రవారం రోజు ఘనంగా ముగిశాయి. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిలుగా హకి ట్రిపుల్ అర్జున అవార్డు గ్రహిత, పద్మశ్రీ నందమూరి ముఖష్ కుమార్, త్రివేణి, కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ జగదీష్, మరియు రంగారెడ్డి జిల్లా హాకీ ఫెడరేషన్ సెక్రటరి బాస్కర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా […]

Continue Reading

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2023 క్యాలెండర్ ను గురువారం రోజు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి. ఆష్కరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు నిజాలను నిర్భయంగా వార్తలు రాయాలని, అందులో నవతెలంగాణ […]

Continue Reading

ఆర్కిటెక్చర్ లో అత్యుత్తమ అవకాశాలపై వైబినార్…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్ – విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ ఆర్కిటెక్చర్లో విజయవంత మెన కెరీర్ ‘ అనే అంశంపై జనవరి 8 , 2023 న ( ఆదివారం ) ఉదయం 10.00 నుంచి 11.30 గంటల మధ్య వెబినారు నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు . తాము గత ఏడాది నుంచి వరుసగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు […]

Continue Reading

ప్రణాళిక బద్ధంగా డివిజన్ల అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : బల్దియ పరిధిలోని డివిజన్లను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ నేతాజీ నగర్ కాలనీలో 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్చెరు డివిజన్ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల ఐదు […]

Continue Reading