అట్టహాసంగా ముగిసిన మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీ
_క్రీడలకు కేంద్రం మైత్రి మైదానం.. _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _విజేతలుగా నిలిచిన రెడ్ డ్రాగన్.. రన్నర్స్ గా నిలిచిన ప్రిన్స్ ఎలెవన్ పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న మైత్రి గోల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీ ముగింపు పోటీలు గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ […]
Continue Reading