త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాల ముగింపు
_విజేతలకు బహుమతుల అందజేత శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి మండల పరిధిలో గల మధనాగూడలోని త్రివేణి పాఠశాలలో మంగళవారం. ప్రారంభమైన వార్షిక క్రీడా సంబరాలు శుక్రవారం రోజు ఘనంగా ముగిశాయి. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిలుగా హకి ట్రిపుల్ అర్జున అవార్డు గ్రహిత, పద్మశ్రీ నందమూరి ముఖష్ కుమార్, త్రివేణి, కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ జగదీష్, మరియు రంగారెడ్డి జిల్లా హాకీ ఫెడరేషన్ సెక్రటరి బాస్కర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా […]
Continue Reading