నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2023 క్యాలెండర్ ను గురువారం రోజు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి. ఆష్కరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు నిజాలను నిర్భయంగా వార్తలు రాయాలని, అందులో నవతెలంగాణ […]

Continue Reading

ఆర్కిటెక్చర్ లో అత్యుత్తమ అవకాశాలపై వైబినార్…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్ – విశాఖపట్టణంలు సంయుక్తంగా ‘ ఆర్కిటెక్చర్లో విజయవంత మెన కెరీర్ ‘ అనే అంశంపై జనవరి 8 , 2023 న ( ఆదివారం ) ఉదయం 10.00 నుంచి 11.30 గంటల మధ్య వెబినారు నిర్వహించనున్నట్టు డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ వెల్లడించారు . తాము గత ఏడాది నుంచి వరుసగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ వెబినార్లలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు […]

Continue Reading

ప్రణాళిక బద్ధంగా డివిజన్ల అభివృద్ధి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : బల్దియ పరిధిలోని డివిజన్లను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ నేతాజీ నగర్ కాలనీలో 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్చెరు డివిజన్ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల ఐదు […]

Continue Reading

ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్లీనరీ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ద్వితీయ రాష్ట్ర మహాసభలు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 10వ ప్లీనరీ మహాసభల ఆహ్వాన పత్రికను బుధవారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ మహాసభలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని మొట్టమొదటిసారిగా 100 […]

Continue Reading

రాబోయే రోజులో అధికారం బీజేపీ దే – బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : రాబోయే రోజుల్లో బీజేపీ ని అధికారం లోకి రావడాని కార్యకర్తలoదరు కృషిచేయాలని బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్, రాఘవేంద్ర కాలనీ నుండి గజ్జల యోగానంద్ సమక్షంలో నియోజకవర్గ బిజేపి నాయకులు విద్యా కల్పన, ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రాఘవేందర్ రెడ్డి సింధు రెడ్డి నాయకత్వంలో 100 మందికి పైగా పార్టీ లో చేరిన వారికి గజ్జల యోగానంద్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి […]

Continue Reading