రాజురాజక కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యోగానంద్

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల మియాపూర్ డివిజన్ బిసి మోర్చా ప్రధాన కార్యదర్శి రాజు రజక జన్మదిన వేడుకలు కె పి హెచ్ బి లోని మాంజీరా మాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందు ముందు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి జితేందర్, నాయిని రత్నకుమార్, […]

Continue Reading

పటాన్ చెరులో ఘనంగా సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకలు -గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : విద్యద్వారానే సమాజంలోని అసమానతలు దూరం చేయవచ్చని 18 వ శతాబ్దంలోనే మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రి బాయ్ పూలే యత్నించారని బీజేపీ నేత గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బచ్చుగూడలో సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకలను పద్మావతి పంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.సావిత్రి బాయ్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్, […]

Continue Reading

త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు

_చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి – నాగపూరి రమేష్ శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మంగళవారం రోజు మియాపూర్ మదీనా కూడా లోని త్రివేణి పాఠశాలలో వార్షిక క్రీడా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్, రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ బాస్కర్ రెడ్డి, త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి వీరేంద్రచౌదరి లు పాల్గొని క్రీడా […]

Continue Reading

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా – ఎడ్ల రమేష్

అమీన్ పూర్ ,మనవార్తలు ప్రతినిధి : నిజాం నిరంకుశ వ్యతిరేక పాలక, తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని పటాన్చెరు బీజేపీ నేత ఎడ్ల రమేష్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ పద్మశాలిసంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . తెలంగాణ ఉద్యమంలో 85 సంవత్సరాల వయస్సులో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహదాతగా తనకు […]

Continue Reading

ప్రజా సమస్యలను వెలికితీయడంలో నవతెలంగాణ ముందుతుంటుంది_బీజేపీ శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్

_నూతన క్యాలెండర్ ఆవిష్కణలో యోగానంద్ శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : ప్రజా సమస్యలు వెలికితీయడంలో నవతెలంగాణ దినపత్రిక ఎప్పుడు ముందుతుందుoటుoతుంది బీజేపీ శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. నవతెలంగాణ 2023 నూతన క్యాలెండర్ ను సోమవారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గలో కె పి హెచ్ బి లోని మాంజీరా మాల్ లోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. పత్రికలు అధికార పక్షాలకు తొత్తులుగా మారకుండా నిష్పక్షపాతoగా నిజాలను వెలికితీయాలని, ఎప్పుడు కూడా నవతెలంగాణ ప్రజా […]

Continue Reading

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా గణేష్ గడ్డ సిద్ది వినాయక దేవాలయం

_కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో మూడు రాజ గోపురాల నిర్మాణం పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఒక కోటి 50 లక్షల రూపాయల సొంత నిధులతో మూడు రాజగోపురాల నిర్మాణ పనులకు సోమవారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ […]

Continue Reading