ప్రేమకు ,శాంతికి ,ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు ప్రతిక _ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్

రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి : ప్రేమకు శాంతికి ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు గొప్ప ప్రతిక అని ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలో ఏకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు . క్రిస్మస్ పండుగ సందర్భంగా రామచంద్రాపురంలో పరిధిలోని పాస్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. దేశంలో అనేక మతాలవారు, అనేక ప్రాంతాల వారు, అనేక సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తున్న ప్రజలు జీవనాన్ని […]

Continue Reading

గణితం ఓ ఆలోచనా విధానం , సార్వత్రిక భాష…

– జాతీయ గణిత దినోత్సవ వేడుకలలో ట్రిబుల్ ఐటీ ప్రొఫెసర్ రాధాకృష్ణమాచార్య పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గణితశాస్త్రం కేవలం సెన్స్డ్ ఒక విభాగం కాదని , ఇది ఓ ఆలోచనా విధానమని , ఇదో తత్వశాస్త్రం , సార్వత్రిక భాష , ప్రకృతి భాషగా ట్రిబుల్ ఐటీ కర్నూలు ప్రొఫెసర్ జి . రాధాకృష్ణమాచార్య అభివర్ణించారు . ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ అందించిన సేవలపై అవగాహన కల్పించడానికి , గీతం హెద్దరాబాద్ […]

Continue Reading