అక్రమ నిర్మాణాలను ప్రోత్సయిస్తున్నది ఎవరు ?
_అన్ని తామై చూసుకుంటున్న ఆ ఇద్దరు ? _నోటీసులతో కాలయాపన చేస్తున్నారని కాలని వాసుల ఆరోపణ మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనే సామెతను టౌన్ ప్లానింగ్ అధికారులు చక్కగా వాడుకుంటున్నారని, అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారులె వాటిని ప్రోత్సహిస్తూ వారికి పరోక్షంగా సహకరిస్తున్నారని ఎం ఐ జి కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సదరు బిల్డర్లు చెప్పడంతో వీరి బండారం బయటపడుతుంది. ప్రభుత్వం ఎన్నో జీవో లు తీసుకొచ్చి, ప్రభుత్వాదాయానికి గండి […]
Continue Reading