లింగ వ్యత్యాసాన్ని అరికట్టాలి : నేహా గుప్త…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : కార్యాలయాలలో లింగ వ్యత్యాసం పెద్ద సమస్యగా మారిందని , దాని అరికట్టితే తప్ప సృజనాత్మకతను పెంపొందించలేమని , ఆవిష్కరణలను ప్రోత్సహించలేమని , కంపెనీలను అభివృద్ధి పధంలో నడపలేమని ఏజీఎస్ హెల్త్ డెరైక్టర్ నేహా గుప్తా అన్నారు . హైదరాబాద్ లోని గీతం బిజినెస్ స్కూల్ , మానవ వనరుల విభాగం ఆధ్వర్యంలో ‘ ఓ మహిళా నేతకు ఎదురయ్యే సవాళ్లు , అవకాశాలు ‘ అనే అంశంపై గురువారం ఆమె […]

Continue Reading

బండ్లగూడలో పారగాన్ సంస్థ సౌజన్యంతో నిర్మించనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పనులకు శంకుస్థాపన

_సామాజిక సేవలో పారగాన్ సంస్థ సేవలు అభినందనీయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : సామాజిక సేవలో పారగాన్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మార్క్స్ నగర్ లో పారగాన్ సంస్థ సౌజన్యంతో 83 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్ నిధులతో చేపడుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రం నూతన భవనాల నిర్మాణ పనులకు బుధవారం […]

Continue Reading

కులం, మతం, వర్గం తేడా లేకుండా అందరి శ్రేయస్సు లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు

_అభినవ దాన కర్ణుడు ఎమ్మెల్యే జిఎంఆర్ _50 లక్షల రూపాయల సొంత నిధులతో మసీదు పునర్నిర్మాణం అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : కులం, మతం, వర్గం తేడా లేకుండా నియోజకవర్గంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణాలకు అభినవ దానకర్ణుడు వలె లక్షల రూపాయల సొంత నిధులను అందిస్తూ నియోజకవర్గంలో పరమత సహనాన్ని పెంపొందిస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.తాజాగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల అమీనా అలంగిర్ మసీదు పునర్నిర్మానం కోసం […]

Continue Reading

నిర్మాణాల పునరుద్ధరణకు అధునాతన సాంకేతికత…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : నిర్మాణాల పునరుద్ధరణ , మరమ్మతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినట్టు గీతం పూర్వ విద్యార్థి , హిల్టీ ఇండియా స్పెసిఫికేషన్ కన్సల్టెంట్ త్రివేద్ నౌదురి చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ నిర్మాణాల పునరుద్ధరణకు రూపకల్పన పరిష్కారాలు ‘ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒకరోజు వర్క్షాప్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . గీతం ఆవిష్కరణల మండలి ( […]

Continue Reading

చెత్తను నివారించి పర్యావరణాన్ని కాపాడుదాం…

– వ్యర్థాల నిర్వహణపై రేవతి మాచర్ల సూచన పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : మన ఇళ్ళలో వచ్చే వ్యర్థాలలో తొంభై శాతం పునర్వినియోగించవచ్చని , తద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని బయో – ఎంజెమ్స్ నిపుణురాలు , ప్రకృతి ప్రేమికురాలు రేవతి మాచర్ల సూచించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని వంట చేసే సిబ్బంది , పారిశుధ్య పనివారితో మంగళవారం ఆమె ముఖాముఖి నిర్వహించారు . మనం ప్రతి నిత్యం వంట గదిలో ఎన్నో కాయగూరల […]

Continue Reading

ఔషధ పునర్వినియోగం సమయం , ఖర్చులను తగ్గిస్తుంది…

– గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ఆఫ్రికా ప్రొఫెసర్ యశోద కృష్ణ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ఔషధ పునర్వినియోగం అనేది ఆమోదం పొందిన లేదా పరిశోధనాత్మక ఔషధాల కోసం కొత్త ఉపయోగాలను గుర్తించే ప్రక్రియ అని , నూతన ఔషధాలను కనుగొనే ప్రక్రియతో పోలిస్తే ఇది తక్కువ సమయం , ఖర్చుతో కూడుకున్నదని నెర్జోబీ ( కెన్యా ) లోని యునెటైడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ యశోద కృష్ణ జనపతి పేర్కొన్నారు . […]

Continue Reading

క్రైస్తవుల సంక్షేమం కోసం పది లక్షల రూపాయల సొంత నిధులు అందజేత

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 305 చర్చిలకు ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో కేకులను పంపిణీ చేశారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చర్చి పాస్టర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి క్రిస్మస్ సందర్భంగా అన్ని చర్చిలకు కేకులను పంపించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పర్వదినం […]

Continue Reading

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఏపీఆర్ సంస్థ ఆధ్వర్యంలో 5K రన్ _విజేతులకు బహుమతుల ప్రధానం పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు.శనివారం ఉదయం పటాన్చెరు పట్టణ పరిధిలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏపీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 5కే రన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన […]

Continue Reading

పేదలకు మరో ఏడాది రేషన్ సరుకులు పంపిణీ చేయనున్న ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన_ బీజేపీ నేత గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు మరో ఏడాది నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ ప్రకటనపై పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ లోని  తన కార్యాలయంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.కరోనా సమయంలో గత రెండు సంవత్సరాలుగా ఉచితంగా ఇస్తున్న రేషన్ సరుకులనుమరో ఏడాది పొడగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు […]

Continue Reading

డేటా అనలిటిక్స్ప వర్క్షాప్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 23-24 తేదీలలో ‘ ఆర్ ఉపయోగించి డేటా అనలిటిక్స్’పై రెండు రోజుల కార్యశాలను నిర్వహించినట్టు సమన్వయకర్త టి.అరుణ శ్రీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా , ఐఐటీ – వారణాసిలోని ఇన్నోవియన్స్ టెక్నాలజీస్ అండ్ టెక్నిక్స్ సౌజన్యంతో దీనిని నిర్వహించామన్నారు . ఈ రెండు రోజుల వర్క్షాపులో దాదాపు 68 […]

Continue Reading