హైదరబాద్ మెట్రో రైలు సాధన సమితి సభ్యులు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ విస్తరణ పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనపై మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో రైల్ రెండో దశ విస్తరణ చేపడతామన్న కేటీఆర్ ప్రకటనపై పటాన్ చెరులోని రాజన్ సింగ్ నివాసంలో మెట్రో రైల్ సాధన సమితి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో కమిటీ […]

Continue Reading

ప్రణీత్ గ్రూప్ నుండి మరో ఐదు కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభం

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : : రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ పూర్తీ చేసిన ప్రణీత్ గ్రూప్ ఈ ఏడాది ఒకేసారి ఐదు కొత్త ప్రాజెక్ట్స్ ను లాంచ్ చేసినట్లు ప్రణీత్ గ్రూప్ ఛైర్మెన్  నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు .హైదరాబాద్ మియాపూర్ నరేన్ కన్వెన్షన్ సెంటర్ లో కస్టమర్లు , శ్రేయోభిలాషులు ,అభిమానుల మధ్య ప్రణీత్ ప్రణవ్ సొలిటైర్ , ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ , ప్రణీత్ ప్రణవ్ జైత్ర, ప్రణీత్ ప్రణవ్ డాఫ్ఫోడిల్స్ […]

Continue Reading

అర్హులైన ప్రతి ఒక్కరూ మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం తీసుకోవాలి_ఎమ్మెల్యే జిఎంఆర్

_చిట్కుల్, లకడారం చెరువుల్లో చేప పిల్లల పంపిణీ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా 18 సంవత్సరాలు నిండిన ముదిరాజులు, గంగపుత్రులు మత్స్యకార సొసైటీల్లో సభ్యత్వం తీసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్, లక్డారం గ్రామాల పరిధిలోని చెరువుల్లో ఆదివారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 5 […]

Continue Reading

క్రీడలకు కేంద్రంగా మైత్రి మైదానం_ఎమ్మెల్యే జిఎంఆర్

_ఘనంగా ముగిసిన జిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ _లక్ష 75 వేల రూపాయల నగదు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి స్టేడియంలో సంవత్సరం పొడవున వివిధ అంశాల్లో క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.కేబీఎన్ యంగ్ స్టార్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని మైత్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన జిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం […]

Continue Reading

మొక్కులు చెల్లించుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులు

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల గచ్చిబౌలి డివిజన్ లోని గోపన్‌పల్లి పోచమ్మ దేవాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నా ఆహ్వానాన్ని మన్నించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో పాటు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై, మా ఆతిథ్యాన్ని స్వీకరించి నందుకి ధన్యవాదాలు తెలిపారు. మీ చల్లని ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుతున్నానని,. ఈ సందర్భంగా పోచమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ […]

Continue Reading

షర్మిల పాదయాత్ర 350 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సంబరాలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర మొదలుపెట్టి 350 రోజులకు చేరుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆ పార్టీ కోఆర్డినేటర్ ఇమామ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రజాప్రతిస్తానం పాదయాత్ర విజయవంతం అయిన సందర్భంగా నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు సయ్యద్ షేక్, నియోజవర్గం మహిళా కోఆర్డినేటర్ జ్యోతి రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ మహిళా కోఆర్డినేటర్ ఇక్బాల్ ఖాదర్, […]

Continue Reading