రాబోయే రోజుల్లో బిజెపి ద అధికారం – గజ్జల యోగానంద్
మనవార్తలు , శేరిలింగంపల్లి : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. మియాపూర్ మరియు హాఫిజ్ పేట్ సంయుక్త బీజేపీ కార్యాలయం ప్రారంభించి పార్టీ బలోపేతం లో భాగంగా చాలా మంది యువత బీజేపీ కీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు కాలం చెల్లిందన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పక్షాన నిలువబోతున్నారని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా […]
Continue Reading