నేడు బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభం

  మనవార్తలు, శేరిలింగంపల్లి ; శేరిలింగంపల్లినియోజకవర్గంలోని ఆఫీస్ పెట్టి ఆఫీస్ పెట్టి మియాపూర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన హఫీస్ పెట్ మరియు మియాపూర్ డివిజన్ ల బిజెపి సంయుక్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి కాంటెస్టెంట్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేయున్నట్టు తెలిపారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, మియాపూర్ మరియు ఆఫీస్ పెట్ డివిజన్లకు చెందిన […]

Continue Reading

అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిన ఓల్డ్ ఎం ఐ జి

_కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు మనవార్తలు , శేరిలింగంపల్లి : ఎట్టి పరిస్థితులోను అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేదే లేదంటూ ప్రభుత్వం ఎన్నో జీవో లు తీసుకొచ్చింది. ప్రభుత్వాదాయానికి గండి పడనియకుండా అడ్డుకట్టవేయాలని ఎన్నో ప్రత్నాలు చేస్తుంది.. కానీ కిందిస్థాయి అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భేల్ ఉద్యోగులు నీతిగల వారు, సక్రమంగా అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వారి మధ్యలో బిల్డర్లరనే రాబందులు దూరి అనుమతులను తుంగలో తొక్కి తమ […]

Continue Reading

జ్ఞానేంద్ర ప్రసాద్ లేకపోవడం పార్టీకి తీరని లోటు – జయంతి సంస్మరణ సభలో బీజేపీ నేతలు.

శేరిలింగంపల్లి:, మనవార్తలు : శేరిలింగంపల్లి నియోజకవర్గం సుపరిచితులు సంఘ సేవకులు ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి ప్రజల మనిషి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కీర్తిశేషులు జ్ఞానేంద్ర ప్రసాద్ లేని లోటు పార్టీ కి తీరని లోటని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడ్డారు. ఆయన జయంతి సందర్భంగా హఫీజ్ పెట్ మరియు మియపూర్ డివిజన్ సంయుక్తంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని […]

Continue Reading

బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా శాంతిభూషణ్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా శేరిలింగంపల్లి డివిజన్ తారా నగర్ ప్రాంతానికి చెందిన సింగారెడ్డి శాంతి భూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో శేరిలింగంపల్లి మండల కార్యవర్గ సభ్యునిగా, శేరిలింగంపల్లి 106 డివిజన్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శాంతి భూషణ్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ జిల్లా ఇంచార్జ్ ఎండేల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు సామ […]

Continue Reading

పన్ను రేట్లు తగ్గించాల్సిన ఆవశ్యకత ఉంది …

– గీతం జాతీయ సదస్సులో ప్రొఫెసర్ భానుమూర్తి ఉద్ఘాటన పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : వచ్చే బడ్జెట్లో లేదా తదుపరి జీఎస్జీటీ కౌన్సిల్ సమావేశంలో పన్ను రేట్లను తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందని , మరీ ముఖ్యంగా జీఎస్టీ రేట్లు ఖరారయ్యే చోట అని బెంగళూరులోని అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ బీఆర్ఎస్ఆర్ భానుమూర్తి అభిప్రాయపడ్డారు . సామాజికాభివృద్ధి మండలి ( సీఎస్ఓ ) దక్షిణాది ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ సౌజన్యంతో […]

Continue Reading