మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

 శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రెగోడ్ మండల పరిధిలోని ప్యారారం గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య తమ్ముని కొడుకు తలారి ప్రేమ్ కుమార్ ఇటీవల రామచంద్రాపురం లోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గ్రామానికి వచ్చి వారి కుటుంబనికి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్సింగ్ రావు, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, తూర్పు […]

Continue Reading

చిల్డ్రన్స్ డే సందర్భంగా శిల్పారామంలో విద్యార్థులకు పోటీలు

 శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  అంతర్జాతీయ చైల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని కలర్ వుడ్ విజువల్ ఆర్ట్ అకాడమీ వారు చైల్డ్రన్స్ డే ఈవెంట్ పేరుతో ఆదివారం రోజు సెంటర్ ఫర్ ఆర్ట్స్ మీడియా అండ్ సోషల్ వెల్ఫేర్, మొవ్వా – నృత్య రాగ నిగమామ్ మరియు శిల్పారామం సంయుక్తంగా నిర్వహిస్తున్న సింపొజియం అండ్ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు .కలరు హుడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్ట్ క్రియేషన్స్ మరియు ఎక్స్ ఫ్లోర్ యువర్ టాలెంట్ అనే అంశంపై […]

Continue Reading

జోరుగా .. హుషారుగా ఫ్రెషర్స్ డే…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు విభాగాల వారీగా శనివారం ఫ్రెషర్స్ డేని జోరుగా .. హుషారుగా జరుపుకున్నారు . ‘ ఫ్రెషర్స్ డే అనేది మరుపురానిది . ఇది విద్యార్థి జీవితంలో కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది . నూతన విద్యార్థులకు సాదర స్వాగతం పలికే రోజు . సీనియర్ , జూనియర్ విద్యార్థులంతా ఐక్యంగా జరుపుకునే వేడుక ‘ అంటూ గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ […]

Continue Reading