ఓటు హక్కు ప్రాధాన్యతను స్వయంగా వివరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_చౌటుప్పల్ లో నూతనంగా ఓటు హక్కు పొందిన ఓటర్ల ఏకగ్రీవ తీర్మానం మనవార్తలు ,చౌటుప్పల్: బంగారు తెలంగాణలో భాగస్వాములు అయ్యేందుకు మునుగోడు ఉపఎన్నిక సువర్ణ అవకాశం కల్పించిందని, తమందరి ఓటు టిఆర్ఎస్ పార్టీకేనని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతరం ఓటర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు.మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13వ వార్డుల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి […]

Continue Reading

పటాన్చెరు పట్టణంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

_మోదీ జీ.. తెలంగాణలో మీ ఆటలు సాగవు.. _టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిజెపి పన్నిన కుట్రను నిరసిస్తూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, […]

Continue Reading

విలేకరులను దూషించిన రాజు గౌడ్ పై చర్యలు చేపట్టాలి: టియుడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్

మనవార్తలు ,కొల్లూరు: అకారణంగా విలేకరులను దూషించడమే కాకుండా దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్ పై తగిన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు  అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కొల్లూరు లో జరిగిన పేకాట రాయుళ్ల అరెస్టు విషయంపై వివరాలను సేకరిస్తున్న మీడియా ప్రతినిధులను రాజు గౌడ్ తన అనుచరులతో వచ్చి ఇష్టానుసారంగా బూతులు తిట్టడమేకాకుండా దాడి చేశారు. దీంతో రాజు గౌడ్ పై మీడియా ప్రతినిధులు పోలీసులకు […]

Continue Reading

ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి…ఫార్మశీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉద్బోధ

మనవార్తలు ,పటాన్ చెరు: ఫార్మశీ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణలో తమకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచి , ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పిలుపునిచ్చారు . గీతం ఫార్మశీ విద్యార్థుల సంఘాన్ని ( జీపీఎస్ఏ ) గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఆరోగ్య పరిరక్షణ , పరిశుభ్రత , ఔషధ వినియోగం , వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు వంటి […]

Continue Reading

సృష్టికి ఆధారం మహిళే…

– సానుకూలతను చాటిచెప్పిన గీతం విద్యార్థి విభాగం మనవార్తలు ,పటాన్ చెరు: సృష్టికి ఆధారమైన మహిళల పట్ల సానుకూలత దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని బుధవారం ‘ తవిషి – ధైర్యం ‘ అనే శీర్షికన ‘ విమెన్ లీడర్షిప్ ఫోరమ్ ‘ ( గీతం విద్యార్థి విభాగం ) ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది . మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు వారు ఈ తరానికి ఎలా […]

Continue Reading