స్కేటింగ్లో గీతం విద్యార్థినికి బంగారు పతకం
మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఇద్దరు గుజరాత్లోని అహ్మదాబాద్లోని సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించిన జాతీయ పోటీలలో రాణించి రోలర్ స్కేటింగ్లో పతకాలు సాధించినట్టు క్రీడల సంచాలకుడు కె.అరుణ్ కార్తీక్ వెల్లడించారు . హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లో బీఏ ( సెక్షాలజీ ) రెండో ఏడాది విద్యార్థిని క్వాడ్ ఫ్రీస్టైల్డ్ స్కేటింగ్ ( ఆర్టిస్టిక్ ) ఈవెంట్లో తెలంగాణ రాష్ట్రం […]
Continue Reading
