శిల్పారామం లో జమ్మి పూజ

మనవార్తలు, శేరిలింగంపల్లి : మాదాపూర్ లో దసరా పండగ పురస్కరించుకొని జమ్మిమపూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. శిశిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు జమ్మి పూజ లో పాల్గొన్నారు. మరియు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల శిష్య బృందం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. గణపతి కౌతం, పుష్పాంజలి, గణనాధమ్, మామవతు, కొలువైఉన్నదెయ్, రామాయణ శబ్దం, నమశ్శివాయతేయ్, అయిగిరి నందిని మొదలైన అంశాలను ప్రదర్శించారు.

Continue Reading

బి.ఆర్ ఎస్ పట్ల దేశం లో పెను మార్పులు – జగదీశ్వర్ గౌడ్

మనవార్తలు, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హాఫిజ్ పెట్ డివిజన్ తెరాస పార్టీ కార్యాలయం వద్ద తెరాస పార్టీ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారుస్తూ టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తిర్మానo తో పాత్రి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు చిత్ర పటానికి పాలాభిషేకo చేశారు. టపాసులు కాలుస్తూ, మిఠాయిలు […]

Continue Reading

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై పటాన్చెరులో సంబరాలు

మనవార్తలు ,పటాన్చెరు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు టిఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పటాన్చెరు నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇకనుండి భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా ప్రకటించడంతో.. అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఆ పార్టీ నాయకులు […]

Continue Reading