గీతమ్ ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం….

మనవార్తలు ,పటాన్ చెరు: భారతదేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతిని పురస్కరించుకుని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) విద్యార్థులు సోమవారం ‘ ఐక్యతా ర్యాలీ’ని నిర్వహించారు . గాంధీ విగ్రహం నుంచి ఆరంభమై గీతం ప్రాంగణాన్ని చుట్టివచ్చిన ఈ ర్యాలీలో విద్యార్థులు , అధ్యాపకులు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . ర్యాలీ ప్రారంభానికి ముందు విద్యార్థులంతా జాతి ఐక్యత […]

Continue Reading

విభిన్న సంస్కృతులకు నిలయం పటాన్చెరు

_ఛట్ పూజ సందర్భంగా చెరుకు పంపిణీ మనవార్తలు ,పటాన్ చెరు: విభిన్న సంస్కృతులకు నిలయంగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా.. ఆదివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెరుకును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినీ ఇండియా గా పేరుందిన […]

Continue Reading

నేడు పటాన్ చెరులో ఛట్ పూజ

  _ఎమ్మెల్యే జిఎంఆర్ సహకారంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు _మైత్రి మైదానంలో భారీ జాగరణ _ముఖ్య అతిథిగా భోజ్ పురి నటుడు కేసరి లాల్ యాదవ్   మనవార్తలు ,పటాన్ చెరు: విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన పటాన్చెరు నియోజకవర్గంలో మరో భారీ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు అండగా నిలిచారు.మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు […]

Continue Reading

ఉల్లాసంగా , ఉత్సాహంగా ‘ సినిమాటిక్ డే ‘…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో శనివారం ‘ సినిమాటిక్ డే ‘ ( రీల్ టు రియల్ ) ని విద్యార్థులు ఉత్సాహంగా , ఉల్లాసంగా నిర్వహించారు . భారతీయ సినిమా , ఫ్యాషన్ పోకడలపై దాని ప్రభావాన్ని ప్రతిబింబించేలా ‘ వస్త్రనోవా ‘ ( గీతం విద్యార్థి విభాగం ) దీనిని ఏర్పాటు చేసింది . ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే , చలనచిత్ర ప్రేమికుల మనస్సులకు ఇష్టమైన […]

Continue Reading

ఫుడ్ సైన్స్ లో అపార అవకాశాల…

– గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ప్రొఫెసర్ విజయా ఖాదర్ మనవార్తలు ,పటాన్ చెరు: ఫుడ్ సెన్ట్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలున్నాయని , విద్యార్థుల అభిరుచికి తగ్గ విభాగాన్ని ఎంపిక చేసుకుని రాణించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం , హోమ్ సెన్ట్స్ పూర్వ డీన్ ప్రొఫెసర్ విజయ ఖాదర్ అన్నారు . ‘ కనెక్ట్ ‘ ఉపన్యాసాల పరంపరలో భాగంగా , గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ , డెరైక్టరేట్ ఆఫ్ […]

Continue Reading

ఓటు హక్కు ప్రాధాన్యతను స్వయంగా వివరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_చౌటుప్పల్ లో నూతనంగా ఓటు హక్కు పొందిన ఓటర్ల ఏకగ్రీవ తీర్మానం మనవార్తలు ,చౌటుప్పల్: బంగారు తెలంగాణలో భాగస్వాములు అయ్యేందుకు మునుగోడు ఉపఎన్నిక సువర్ణ అవకాశం కల్పించిందని, తమందరి ఓటు టిఆర్ఎస్ పార్టీకేనని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిగూడెంలో నూతనంగా ఓటు హక్కు పొందిన యువతరం ఓటర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు.మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13వ వార్డుల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి […]

Continue Reading

పటాన్చెరు పట్టణంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

_మోదీ జీ.. తెలంగాణలో మీ ఆటలు సాగవు.. _టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిజెపి పన్నిన కుట్రను నిరసిస్తూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, […]

Continue Reading

విలేకరులను దూషించిన రాజు గౌడ్ పై చర్యలు చేపట్టాలి: టియుడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్

మనవార్తలు ,కొల్లూరు: అకారణంగా విలేకరులను దూషించడమే కాకుండా దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్ పై తగిన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు  అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కొల్లూరు లో జరిగిన పేకాట రాయుళ్ల అరెస్టు విషయంపై వివరాలను సేకరిస్తున్న మీడియా ప్రతినిధులను రాజు గౌడ్ తన అనుచరులతో వచ్చి ఇష్టానుసారంగా బూతులు తిట్టడమేకాకుండా దాడి చేశారు. దీంతో రాజు గౌడ్ పై మీడియా ప్రతినిధులు పోలీసులకు […]

Continue Reading

ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి…ఫార్మశీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉద్బోధ

మనవార్తలు ,పటాన్ చెరు: ఫార్మశీ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణలో తమకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచి , ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పిలుపునిచ్చారు . గీతం ఫార్మశీ విద్యార్థుల సంఘాన్ని ( జీపీఎస్ఏ ) గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఆరోగ్య పరిరక్షణ , పరిశుభ్రత , ఔషధ వినియోగం , వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు వంటి […]

Continue Reading

సృష్టికి ఆధారం మహిళే…

– సానుకూలతను చాటిచెప్పిన గీతం విద్యార్థి విభాగం మనవార్తలు ,పటాన్ చెరు: సృష్టికి ఆధారమైన మహిళల పట్ల సానుకూలత దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని బుధవారం ‘ తవిషి – ధైర్యం ‘ అనే శీర్షికన ‘ విమెన్ లీడర్షిప్ ఫోరమ్ ‘ ( గీతం విద్యార్థి విభాగం ) ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది . మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు వారు ఈ తరానికి ఎలా […]

Continue Reading