జాతీయస్థాయి కరాటే కుంగ్ ఫు టోర్నమెంట్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: జాతీయస్థాయి క్రీడలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఈ నెల 18వ తేదీన పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగిలో నిర్వహించనున్న జాతీయస్థాయి కరాటే కుంగ్ ఫు టోర్నమెంట్ పోస్టర్ ను ఆదివారం తన నివాసం లో ఆవిష్కరించారు. ఆత్మ రక్షణకు కరాటే ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి, మేరాజ్ ఖాన్, అమీన్ పూర్ మండల […]

Continue Reading

కె ఆర్ ఆర్ గణేష్ ఉత్సవ కమిటీ వినాయకుడి పూజలో ప్రముఖులు

మనవార్తలు , శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లో వినాయక చవితి ని పురస్కరించుకుని కె ఆర్ ఆర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్మల కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అహింస చిత్ర హీరో దగ్గుపాటి అభిరామ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక పూజలు చేసి, […]

Continue Reading

అంతర్ విభాగ పరిశోధనలు అవశ్యం…

– గీతం అంతర్జాతీయ సదస్సు ముగింపు ఉత్సవంలో కేయూ డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: సాంకేతికత పురోగమిస్తున్న కొద్దీ అంతర్ విభాగ పరిశోధనలు , జ్ఞానానికి ప్రాముఖ్యం పెరిగిందని వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ గణిత శాస్త్రాలు , సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుతున్న వినియోగం ‘ ( ‘ Mathematical Sciences and Emerging Applications in Technology ‘ ( ICMSEAT […]

Continue Reading

అంతా గణితమయం ! ‘

మనవార్తలు ,పటాన్ చెరు: _గీతమ్ ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలన్నీ గణితమయం అని, ప్రతిదానిలో గణితం ఉండడం వల్లే అది మన జీవితాలను సులభతరం చేస్తోందని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సీహెచ్ గోపాలరెడ్డి అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ గణిత శాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుతున్న వినియోగం అనే అంశంపై శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. […]

Continue Reading

సంతోషమే సగం బలం : నవలా సినీ రచయిత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్

మనవార్తలు ,పటాన్ చెరు: సంతోషమే సగం బలమని , ఏ కార్యాన్ని అయినా చిరునవ్వుతో , ఎటువంటి ఆందోళనకు తావివ్వకుండా చేపడితే విజయం సాధించడం తథ్యమని ప్రముఖ నవలా సినీ రచయిత డాక్టర్ యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు . హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ మేథస్సును పెంపొందించుకోవడం – జ్ఞాపకశక్తి ‘ ( డెవలపింగ్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ పవర్ ) అనే అంశంపై గురువారం గీతం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు . ఆది నుంచి […]

Continue Reading

ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని గుర్తుంచడమే జగనన్న ప్రభుత్వం లక్ష్యం

_జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ ను ప్రారంభించిన మంత్రి ఆర్.కే.రోజా _నేడు స్పోర్ట్స్ మరియు శాప్ శాఖలపై మంత్రి రోజా సమీక్ష   రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క క్రీడాకారుడిని వారిలో ఉన్న నైపుణ్యాన్ని ప్రపంచాన్నికి తెలియచేయడం మా జగనన్న ప్రభుత్వం ‌లక్ష్యం అని మంత్రి ఆర్.కే.రోజా తెలియచేసారు. నేడు సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి ఆర్.కే.రోజా గారు క్రీడలు మరియు శాప్ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగనన్న స్పోర్ట్స్ యాప్ […]

Continue Reading

సీఎం కేసీఆర్ నాయకత్వంలో విద్యారంగంలో విప్లవాత్మకమార్పులు : ఎమ్మెల్యే జిఎంఆర్

_ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో ఘనంగా గురుపూజోత్సవం _నియోజకవర్గ పరిధిలోని 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆత్మీయ సత్కారం _అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి […]

Continue Reading

కలలు కనండి .. వాటిని సాకారం చేసుకోండి ….

– గీతం విద్యార్థులకు ఐఎంఎఫ్ఎస్ సీఈవో ఉద్బోధ మనవార్తలు ,పటాన్ చెరు: పెద్ద కలలు కని , వాటిని సాకారం చేసుకోవడానికి లక్ష్యాలను నిర్దేశించుకుని , ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలని ఐఎంఎఫ్ఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ( సీఈవో ) కేపీ సింగ్ అన్నారు . గీతమ్ లోని బీటెక్ , బీబీఏ , బీఎస్సీ , బీఫార్మసీ విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించి , విదేశీ విద్యాకాశాలను వివరించారు . ఈ సందర్భంగా విదేశీ విద్యలో తనకున్న […]

Continue Reading

ఆమీన్పూర్లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్

_భయాందోళనలో స్థానికులు మనవార్తలు, పటాన్ చెరువు: అమీన్పూర్లో రాత్రిపూట కాలనీల్లో చెడ్డీలతో తిరుగుతూ హల్చల్ చేస్తున్నారు దుండగులు. తాళం వేసిన ఇళ్ల కోసం తిరు గుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒంటిపై ఉన్న బట్టలు, చెప్పులు తీసి చేతిలో పట్టుకుని కాలనీల్లో తిరుగుతున్నారు. కొన్ని ఇళ్లల్లోకి ప్రహరీ గోడలు దూకి ఇళ్లను తనిఖీ చేస్తున్నారు. ఆయా కాలనీల్లో సీసీ కెమెరాలు ఉండటంతో పుటేజీలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సీఐ శ్రీనివాసులురెడ్డి మాట్లా డుతూ. రాత్రిపూట గస్తీ […]

Continue Reading

అవార్డు గ్రహీత కు ఘనంగా సన్మానం

నాగర్ కర్నూల్ ,మనవార్తలు బ్యూరో: లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయి అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు వి .వెంకటేష్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ అంజి లాల్ ఉపాధ్యాయులు విజయ్, పి. అనిల్ అంగన్వాడి టీచర్లు శ్రీమతి సువర్ణ, శ్రీమతి. కృష్ణవేణి , మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించి మెమౌంటు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులందరూ కలిసి పాఠశాలలో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు అంజి లాల్ కి, ఉపాధ్యాయులు . […]

Continue Reading