పటాన్చెరు పట్టణానికి మరో కీలక ప్రభుత్వ శాఖ కార్యాలయం..

_ఫలించిన ఎమ్మెల్యే జిఎంఆర్ కృషి.. _పటాన్చెరులో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు షురూ.. _ఆదేశాలు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మనవార్తలు ,పటాన్ చెరు: పట్టు వదలని విక్రమార్కుడిగా పేరుందిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో విజయం సాధించారు. పటాన్చెరు పట్టణంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ను ప్రశంసించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు: జర్నలిస్టుల సంక్షేమ కోసం కృషి చేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రశంసించారు. పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల వ్యయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించారన్న విషయం తెలుసుకున్న అల్లం నారాయణ మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రెస్ అకాడమీ తరపున జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపడుతున్న […]

Continue Reading

మన ఊరు మన బడి పనుల్లో వేగం పెంచండి ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన ఊరి మన బడి పథకంలో భాగంగా నియోజకవర్గంలో చేపడుతున్న పనుల పురోగతిపై నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో గా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 54 పాఠశాలను ఎంపిక చేయడం జరిగిందని, రెండో విడతలో […]

Continue Reading

ఏరోస్పేస్లో ఎల్టీఏలకు సముచిత స్థానం : ప్రొ . పంత్

మనవార్తలు ,పటాన్ చెరు: గాలి కంటే తేలికెన ( లెటర్ దాన్ ఎయిర్ – ఎల్టీఏ ) వ్యవస్థలు స్థిరంగా ఉన్నప్పుడు కూడా ఎత్తులో ఉండగల సామర్థ్యం , తేలే శక్తి వంటి ప్రత్యేకతల కారణంగా ఏరోస్పేస్ సిస్టమ్స్ సముచిత స్థానాన్ని ఆక్రమించాయని ఐఐటీ బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రాజ్కుమార్ ఎస్.పంత్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ డిజెన్ అండ్ సెజింగ్ ఆఫ్ యాన్ […]

Continue Reading

హెల్త్ మాఫియా ప్రజలను దోచుకుంటుంది: సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు

మనవార్తలు ,నంద్యాల: నంద్యాల జిల్లా అయిన త‌ర్వాత హెల్త్ మాఫియా పెట్రేగి పోతుంద‌ని నంద్యాల‌ సీపీఐ నేత‌లు అన్నారు . నంద్యాల సీపీఐ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు మాట్లాడుతూ  నంద్యాల కార్పోరేట్ ఆసుప‌త్రులు నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా చికిత్స‌లు అందిస్తు రోగుల‌ను పీల్చిపిప్పిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు .ప్ర‌తి హాస్ప‌టల్ లో ఏ వైద్యంకు ఎంత ఖ‌ర్చు అవుతుందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు .కార్పోరేట్ ఆసుప‌త్రులు […]

Continue Reading

ఇండియన్ బీచ్ వాలీబాల్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు తేజాలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : జీవితంలో రాణించాలంటే చదువే కాదు క్రీడలు కూడా ముఖ్యమేనని వారు నిరూపిస్తున్నారు. ఇటు మంచి చదువే కాదు, తాము చేస్తున్న ఉద్యోగాలకు తోడు ఎంచుకున్న క్రీడలకు తగిన గుర్తింపును తీసుకువస్తుంన్నారు. రాంచచంద్రాపురం లో గల బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ కు చెందిన పూర్వ విద్యార్థి రామకృష్ణo రాజు ఒకరు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు.అయినప్పటికీ వారిలోని క్రీడానైపుణ్యాన్ని […]

Continue Reading

అనాధ ఆశ్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

_విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పనా మధుసూదన్ రెడ్డి మనవార్తలు , అమీన్పూర్: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను జిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మహిమ మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ […]

Continue Reading

జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ అపూర్వ కానుక

_80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ _జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తన పుట్టినరోజున అపూర్వ కానుకను అందజేశారు.ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలుస్తూ.. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పేరుందిన జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం.. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించే ప్రక్రియ ప్రారంభించారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో వివిధ పత్రికలు, చానళ్లలో […]

Continue Reading

ఒక‌రి ర‌క్త‌దానం మ‌రొక‌రికి ప్రాణ‌దానం – “సేవా పక్షం” కార్యక్రమంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: ర‌క్త‌దానం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని..మ‌రొక‌రికి ప్రాణ‌దానం చేసిన వార‌మ‌వుతామ‌ని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జ‌న్మ‌దినంను పుర‌స్క‌రించుకుని ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ఇస్నాపూర్ చౌర‌స్తా వ‌ద్ద ఉచిత వైద్య‌, ర‌క్త‌దాన శిభిరాన్ని ఆయ‌న ప్రారంభించారు. పటాన్ చెరు ఓబిసి మోర్చా మండల కమిటీ ఆధ్వర్యంలో సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య ,రక్తదాన శిబిరం నిర్వహించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ర‌క్తదానంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించాల్సిన […]

Continue Reading

మియాపూర్ నుంచి సంగారెడ్డి వ‌ర‌కు మెట్రోరైలు సాధించ‌డ‌మే మ‌న ల‌క్ష్యం – మెట్రో రైల్ సాధన సమితి అధ్య‌క్షుడు,మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు: మెట్రోరైలు సంగారెడ్డి వ‌ర‌కు సాధించేంత వ‌ర‌కు మెట్రోరైల్ సాధ‌న స‌మితి పోరాటం చేస్తుంద‌ని మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .ప‌టాన్ చెరు గాయిత్రి ఫంక్ష‌న్ హాల్ లో మెట్రో రైల్ సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో సోష‌ల్ మీడియా డిజిట‌ల్ ఈవెంట్ నిర్వ‌హించారు . మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ళేందుకు ఈ వేదిక‌ను ఉప‌యోగించుకుంటామ‌న్నారు . పటాన్ చెరు, సంగారెడ్డి ,లింగంపల్లి […]

Continue Reading