రాజ్య స‌భ స‌భ్యులు , ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుల డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్ కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన గ‌డీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావ‌డానికి ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాలని రాజ్య స‌భ స‌భ్యులు , ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుల డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. వికారాబాద్ జిల్లా మారేప‌ల్లి ప్ర‌జా గోస బీజేపీ భ‌రోసా కార్య‌క్ర‌మంలో పాల్గొని తిరిగి హైద‌రాబాద్ కు వెళ్ళున్న ల‌క్ష్మ‌ణ్ కు ఇస్నాపూర్ లో బీజేపీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం విలేక‌ర్ల‌తో ఆయ‌న మాట్లాడుతూ స్థానిక సమస్యలను గుర్తించటం, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ […]

Continue Reading