కర్నూల్ లో అంబరాన్ని అంటిన వజ్రోత్సవ సంబరాల్లో 555 అడుగుల భారీ త్రివర్ణ పతాకం

_ఉప్పొంగిన జాతీయ భావం.. మహనీయుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు మనవార్తలు ,కర్నూలు: స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా 75 స్వాతంత్ర దినోత్సవాలను పూర్తిచేసుకుని 76వ సంవత్సరంలోని వెళ్తున్న సందర్భంగా కర్నూలులోని యువకులు డి.నిఖిల్ గౌడ్ నేతృత్వంలో 555 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని కర్నూలు డిఎస్పి కె.వి.మహేష్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు అహింసా మార్గంలో సాధించిన భారత స్వాతంత్రాన్ని నేడు మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నామని, అమరవీరుల త్యాగాన్ని నేటి […]

Continue Reading

హార్ ఘర్ క తరంగ్ ర్యాలీ

మనవార్తలు , శేరిలింగంపల్లి : త్రివేణి విద్యార్థినీ విద్యార్థులు ఆజాదీక అమృత్ – హర్ ఘర్ క తరంగ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు చందానగర్ జిహెచ్ఎంసి ఆఫీస్ నుండి చందానగర్ పీజేఆర్ స్టేడియం వరకు త్రివేణి స్కూల్ విద్యార్థులు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు జగదేశ్వర్ గౌడ్, మంజుల రెడ్డి, నార్నే శ్రీనివాస్, ఉప్పల పాటి శ్రీకాంత్, జి.హెచ్.ఎం.సి.సిబ్బంది కల్సి ర్యాలీ నిర్వహించారు

Continue Reading

దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులు త్యాగాలు ఎనలేనివి _చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధుముదిరాజ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో దేశభక్తిని చాటేలా భారీ‌ జాతీయ జెండా ప్రదర్శన చేసినట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు 75 సంవత్సరాల భారత స్వతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా చిట్కుల్ అంబేద్కర్ విగ్రహం నుంచి బయలుదేరి గ్రామ రహదారి నుంచి జాతీయ రహదారి మీదుగా ఇస్నాపూర్ చౌరస్తా వరకు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు […]

Continue Reading

విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసిన ఎంపిటిసి వెంకటేశం గౌడ్

మనవార్తలు ,జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపిటిసి వెంకటేశం గౌడ్   పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందించే స్కూల్ యూనిఫాంలను అందించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ 75 స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా ప్రభుత్వం నుండి […]

Continue Reading

కెలాష్ సత్యార్థికి గీతం ఫౌండేషన్ అవార్డు…

మనవార్తలు ,ప‌టాన్ చెరు: గీతం 42 వ ఫౌండేషన్ అవార్డు – 2022 ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కెలాష్ సత్యార్థికి ఇవ్వనున్నారు . ఈనెల 13 న ( శనివారం ) నిర్వహించనున్న గీతం 42 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కెలాష్ సత్యార్థికి ఈ అవార్డు ఫలకంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పది లక్షల రూపాయల చెక్కును కూడా అందజేయనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ […]

Continue Reading

సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు

మనవార్తలు ,ప‌టాన్ చెరు: తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ, వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా బంధు గా పేరు పొందారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రక్షాబంధన్ పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్లెక్సీకి నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థిని […]

Continue Reading

ఆడపడుచులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న _చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా రాష్ట్రంలో ప్రతి మహిళలకు ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారని, ఆగస్టు 15వ తేదీ నుంచి అర్హులైన మరో పది లక్షల మందికి రూ. 2,016 చొప్పున పింఛన్లను ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూనుకుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలను చిట్కుల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో […]

Continue Reading

ముదిరాజ్ సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్య పరీక్షలు :

మనవార్తలు , శేరిలింగంపల్లి : మత్స్య కారుల కష్టసుఖాల్లో పాలుపంచుకోడానికి నూతనంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నామని ముదిరాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు.  శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి గ్రామంలో గల ముదిరాజ్ సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్య పరీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి , కో-ఆపరేటివ్ అధికారులు, రంగారెడ్డి జిల్లాలోని సహకార సంఘం అధ్యక్షులు శ్రీరాములు, కుమార్, సురేష్ ,ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ పాల్గొన్నారు. […]

Continue Reading

ప‌టాన్ చెరులో ఉప్పొంగిన జాతీయ భావం

_ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నుండి పటాన్చెరు వరకు భారీ ఫ్రీడం రన్ _స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,ప‌టాన్ చెరు: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్న ది సప్తహ కార్యక్రమాల్లో భాగంగా గురువారం ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురం నుండి ప‌టాన్ చెరు వరకు భారీ ఫ్రీడం రన్ నిర్వహించారు.ప్రజా ప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల […]

Continue Reading

కఠోర శ్రమకు ప్రత్యామ్నాయం లేదు…

– గీతం విద్యార్థులతో ముఖాముఖిలో నోవార్టిస్ డెరైక్టర్ సుబాస్ చంద్ర మహాపాత్ర మనవార్తలు ,ప‌టాన్ చెరు: కఠోర శ్రమకు ప్రత్యామ్నాయం లేదని , ఇది వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని , విజయానికి దోహదపడడంతో పాటు జీవనోపాధిని , ఆనందాన్ని అందిస్తుందని హెదరాబాద్ లోని నోవార్టిస్ అసోసియేట్ డెరైక్టర్ సుబాస్ చంద్ర మహాపాత్ర వ్యాఖ్యానించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని తొలి ఏడాది బీటెక్ , మేనేజ్మెంట్ విద్యార్థులతో గురువారం ఆయన ముఖాముఖి నిర్వహించారు . […]

Continue Reading