కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో….

మనవార్తలు శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు మియాపూర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రావు, ఇలియాజ్ షరీఫ్, ప్రభాకర్, కృష్ణ, అసిఫ్ పటేల్, శేఖర్, సమీర్ షరీఫ్, అంజాద్ ఖాన్, ఫయాజ్, షారుక్ ఖాన్, రవి యాదవ్, రాజు, చంద్రశేఖర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.మియాపూర్ లోని భాను టౌన్ షిప్ లో స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు […]

Continue Reading

తెల్లాపూర్ లో జాతీయ పతా విష్కరణ

మనవార్తలు ,రామచంద్రపురం: 76 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తెల్లాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఆనాటి మహనీయులు ఎందరో చేసిన త్యాగానికి ఫలితం నేడు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సరిత శ్రీనివాస్ రెడ్డి, పావని రవీందర్, కాంగ్రెస్ […]

Continue Reading

నవతెలంగాణ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : నవతెలంగాణ దినపత్రిక 7 వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సంచికను సోమవారం రోజు 76 వ స్వాతంత్ర్య వజ్రోత్సవంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె నివాసంలో ఆవిష్కరించారు. పత్రిక ముందు ముందు మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ఆవిష్కరణలో గచ్చిబౌలి డివిజన్ ఇంచార్జి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా స్టాఫర్ సైదులు, శేరిలింగంపల్లి రిపోర్టర్ నర్సింలు ముదిరాజ్, మణికొండ రవి, […]

Continue Reading

గీతమ్ ఘనంగా 76 వ స్వాతంత్య్ర దినోత్సవం

మనవార్తలు ,పటాన్ చెరు: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ వేడుకలలో భాగంగా , గీతం డీమ్డ్ విశ్వవిద్యాయలం , హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం 76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించగా , జాతీయ గీతాలాపనతో పాటు ఎన్సీసీ విద్యార్థులు పరేడ్ను నిర్వహించారు . ఈ సందర్భంగా శాస్త్రీయ , సమకాలీన నృత్య ప్రదర్శనలు , దేశభక్తి గేయాలను […]

Continue Reading

ఇనార్బిట్ మాల్‌లోని సెంట్రో గ్రాండే లో మిస్ ఇండియా 2022 ముద్దుగుమ్మలు సందడి చేశారు

_హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం అని మిస్ ఇండియా 2022 విజేత సినీ శెట్టి   మనవార్తలు ,హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పాదరక్షల కేంద్రమైన, సెంట్రో తన రొండో ప్రీమియం పాదరక్షల లాంజ్, సెంట్రో గ్రాండేను ఇనార్బిట్ మాల్‌లో ఆదివారం ప్రారంభించింది. ఫెమినా మిస్ ఇండియా విజేతలు సినీ శెట్టి, రూబల్ షెకావత్ మరియు షినాతా చౌహాన్‌లు ఈ వేడుక‌లో పాల్గొన్నారు. పింక్ లీఫ్ వెడ్డింగ్‌, పండుగ‌ల‌కు ప్ర‌త్యేక‌మైన పాద‌ర‌క్ష‌ల డిజైన్ల‌ను వీరు ముగ్గురు క‌లిసి ఇక్క‌డ […]

Continue Reading

పెద్ద కంజర్లలో సరస్వతీ మాత విగ్రహావిష్కరించిన_ చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు నేటి దాత్రి: చదువుల తల్లి సరస్వతి అనుగ్రహంతో విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన లక్ష్మణ్ తన పుట్టినరోజును పురస్కరించుకొని సొంత నిధులతో పెద్దకంజర్ల ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని నిర్మించారు. సోమవారం పెద్దకంజర్ల ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహాన్ని నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై […]

Continue Reading

ఘనంగా రామచంద్రపురం శ్రావణమాస బోనాలు

మనవార్తలు ,రామచంద్రపురం: రామచంద్రపురం మండలంలో మందమూల గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ ఆలయం నందు శ్రావణమాసం బోనాలు సందర్భంగా స్థానిక యువజన నాయకులైన బచ్చలి శేఖర్ బాబు ఆదర్యంలో ప్రత్యేక అతిధిగా తెరాస రాష్ట్ర నాయకులైన నీలం మధు ముదిరాజ్ , పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ  నీలం మధు మాట్లాడుతూ  పండగలకు, ఉత్సవాలకు, ప్రాధాన్యత కల్పించింది తెరాస ప్రభుత్వమేనని అధికారంగా నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు […]

Continue Reading

కృష్ణ మూర్తి చారి ఆధ్వర్యంలో ఘనంగా మహాంకాళీ అమ్మవారి బోనాలు

మనవార్తలు ,రామచంద్రపురం: రామచంద్రపురం శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం రోజున శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కంజర్ల కృష్ణమూర్తి చారి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రొటెం చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డి, […]

Continue Reading

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై దాడి ఖండించిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు: బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై జ‌రిగిన దాడిని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ త‌ట్టుకోలేకే టీఆర్ఎస్ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు . జ‌నగాంలో జిల్లా దేవరుప్పుల లో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో టిఆర్ఎస్ గుండాలు బిజెపి నాయకులు […]

Continue Reading

జాతీయ భావాన్ని పెంపొందించేలా స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకుంటున్నాం – చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధుముదిరాజ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు: జాతీయ భావాన్ని ఉప్పొంగేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు మండ‌ల చిట్కుల్ గ్రామ పరిధిలో 75 వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుకుల‌ను పుర‌స్క‌రించుకుని 50 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని తెరాస రాష్ట్ర నాయకులు,చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్చరీ, స్కేటింగ్ క్రీడాకారిణి బంగారు పతకం విజేత శాన్వి చేతుల మీదుగా ఆవిష్కరించారు. […]

Continue Reading