ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో శ్రీ శ్రీ వెంక‌టేశ్వ‌ర జూనియ‌ర్ కాలేజీ విద్యార్థులు విజ‌య‌భేరి

మనవార్తలు , నంద్యాల: ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో శ్రీ శ్రీ వెంక‌టేశ్వ‌ర జూనియ‌ర్ కాలేజీ విద్యార్థులు విజ‌య‌భేరి మ్రోగించార‌ని క‌ళాశాల ప్రిన్సిప‌ల్ చంద్ర‌మౌళీశ్వ‌ర రెడ్డి ,డైరెక్ట‌ర్ ఆర్ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.జూనియ‌ర్ ఎంపీసీ విభాగంలో పి.నిఖిత 470 మార్కుల‌కు గాను 463 మార్కులు,కె.వీర పూజిత‌462 మార్కులు, ఎస్ మూబీన 459 మార్కుల‌తో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించార‌ని వారు తెలిపారు.వీటితో పాటు 450 పైబ‌డి ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు సాధించార‌ని ప్రిన్సిప‌ల్ చంద్ర మౌళీశ్వ‌ర్ రెడ్డి తెలిపారు.బైపీసీ […]

Continue Reading

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ప్ర‌తి ఒక్క‌రూ మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను పూజించాలి -బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక బాధ్య‌త‌గా మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను పూజించాల‌ని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకుల విగ్ర‌హాల‌ను వాడాలని పిలుపునిచ్చారు . మ‌ట్టి విగ్ర‌హాల‌ను వాడ‌టం వ‌ల్ల‌ నీరు,గాలి వాతావరణం కాలుష్యం అవ్వకుండా కాపాడగలమని వివ‌రించారు . ప్రతి ఒక్కరు సామాజిక […]

Continue Reading

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయి – మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌ట్టి విగ్ర‌హాలు ఎంతో మేలు చేస్తాయ‌ని ప‌టాన్ చెరు మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు ప‌ట్ట‌ణంలోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌జ‌ల‌కు ఉచితంగా మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేశారు . మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్లాస్టిక్‌, రసాయన వినియోగాన్ని తగ్గంచాల్సిన అవ‌సం ఉంద‌న్నారు . ముఖ్యంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు […]

Continue Reading