విద్యార్థుల తిరంగా ర్యాలీ
మనవార్తలు , శేరిలింగంపల్లి : అజాధికా అమృత్ మహోత్స కార్యక్రమంలో భాగంగా రోజు రాయదుర్గం లో వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, నాయకులు కల్సి నాగార్జున స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ మహానుభావుల వేశాడారణలతో ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ 75 మీటర్ల పొడవు గల భారీ జాతీయ పతాకాన్ని ఊరేగించారు. తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున హై స్కూల్ విద్యార్థుల తో పాటు కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రిన్సిపాల్ సుందరీ, కృష్ణయ్య […]
Continue Reading