విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేసిన ఎంపిటిసి వెంకటేశం గౌడ్

మనవార్తలు ,జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫాం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపిటిసి వెంకటేశం గౌడ్   పాల్గొని విద్యార్థులకు ప్రభుత్వం నుండి అందించే స్కూల్ యూనిఫాంలను అందించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ 75 స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా ప్రభుత్వం నుండి […]

Continue Reading

కెలాష్ సత్యార్థికి గీతం ఫౌండేషన్ అవార్డు…

మనవార్తలు ,ప‌టాన్ చెరు: గీతం 42 వ ఫౌండేషన్ అవార్డు – 2022 ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కెలాష్ సత్యార్థికి ఇవ్వనున్నారు . ఈనెల 13 న ( శనివారం ) నిర్వహించనున్న గీతం 42 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కెలాష్ సత్యార్థికి ఈ అవార్డు ఫలకంతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పది లక్షల రూపాయల చెక్కును కూడా అందజేయనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ […]

Continue Reading

సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ కి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు

మనవార్తలు ,ప‌టాన్ చెరు: తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ, వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా బంధు గా పేరు పొందారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రక్షాబంధన్ పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్లెక్సీకి నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థిని […]

Continue Reading

ఆడపడుచులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్న _చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా రాష్ట్రంలో ప్రతి మహిళలకు ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారని, ఆగస్టు 15వ తేదీ నుంచి అర్హులైన మరో పది లక్షల మందికి రూ. 2,016 చొప్పున పింఛన్లను ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూనుకుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలను చిట్కుల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో […]

Continue Reading

ముదిరాజ్ సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్య పరీక్షలు :

మనవార్తలు , శేరిలింగంపల్లి : మత్స్య కారుల కష్టసుఖాల్లో పాలుపంచుకోడానికి నూతనంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నామని ముదిరాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు.  శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి గ్రామంలో గల ముదిరాజ్ సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్య పరీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి , కో-ఆపరేటివ్ అధికారులు, రంగారెడ్డి జిల్లాలోని సహకార సంఘం అధ్యక్షులు శ్రీరాములు, కుమార్, సురేష్ ,ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ పాల్గొన్నారు. […]

Continue Reading