ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో శ్రీ శ్రీ వెంక‌టేశ్వ‌ర జూనియ‌ర్ కాలేజీ విద్యార్థులు విజ‌య‌భేరి

మనవార్తలు , నంద్యాల: ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లో శ్రీ శ్రీ వెంక‌టేశ్వ‌ర జూనియ‌ర్ కాలేజీ విద్యార్థులు విజ‌య‌భేరి మ్రోగించార‌ని క‌ళాశాల ప్రిన్సిప‌ల్ చంద్ర‌మౌళీశ్వ‌ర రెడ్డి ,డైరెక్ట‌ర్ ఆర్ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు.జూనియ‌ర్ ఎంపీసీ విభాగంలో పి.నిఖిత 470 మార్కుల‌కు గాను 463 మార్కులు,కె.వీర పూజిత‌462 మార్కులు, ఎస్ మూబీన 459 మార్కుల‌తో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించార‌ని వారు తెలిపారు.వీటితో పాటు 450 పైబ‌డి ఎక్కువ మంది విద్యార్థులు మార్కులు సాధించార‌ని ప్రిన్సిప‌ల్ చంద్ర మౌళీశ్వ‌ర్ రెడ్డి తెలిపారు.బైపీసీ […]

Continue Reading

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ప్ర‌తి ఒక్క‌రూ మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను పూజించాలి -బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక బాధ్య‌త‌గా మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను పూజించాల‌ని బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకుల విగ్ర‌హాల‌ను వాడాలని పిలుపునిచ్చారు . మ‌ట్టి విగ్ర‌హాల‌ను వాడ‌టం వ‌ల్ల‌ నీరు,గాలి వాతావరణం కాలుష్యం అవ్వకుండా కాపాడగలమని వివ‌రించారు . ప్రతి ఒక్కరు సామాజిక […]

Continue Reading

పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయి – మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ

మనవార్తలు ,పటాన్ చెరు: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌ట్టి విగ్ర‌హాలు ఎంతో మేలు చేస్తాయ‌ని ప‌టాన్ చెరు మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు ప‌ట్ట‌ణంలోని డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌జ‌ల‌కు ఉచితంగా మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేశారు . మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్లాస్టిక్‌, రసాయన వినియోగాన్ని తగ్గంచాల్సిన అవ‌సం ఉంద‌న్నారు . ముఖ్యంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు […]

Continue Reading

గీతమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్…

– పాల్గొన్న బ్రిటన్ , అమెరికా విశ్వవిద్యాలయాలు – వివరాలు సేకరించిన విద్యార్థులు మనవార్తలు ,పటాన్ చెరు: హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కెరియర్ గెడైన్స్ సెంటర్ ( జీసీజీసీ ) ఆధ్వర్యంలో ‘ యూకే అండ్ యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్’ని నిర్వహించినట్టు జీసీజీసీ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . డెన్హమిక్ వరల్డ్ ఎడ్యుకాట్ కమ్యూనిటీ ( డీడబ్ల్యూసీ ) , గీతమ్ ని అదర్ కెరీర్ […]

Continue Reading

పాత జీవో 69 రద్దు చేసి 55 ను అమలు చేయాలని వినతి

మనవార్తలు ,రామ‌చంద్రాపురం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ నెల తీసుకువచ్చిన జి ఓ 69 ను రద్దు చేసి, ఇంతకు ముందు ఉన్న 2016 లో ఇచ్చిన 10 హెచ్ పి. జి ఓ 55 ను అమలు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏరోజు బిక్షపతి చారి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం. రోజు పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య […]

Continue Reading

త్వరలో కానుకుంట బస్తి సమస్యలకు పరిష్కారం – పుష్ప నాగేష్

మనవార్తలు ,రామ‌చంద్రాపురం : రామచంద్రపురం డివిషన్ లోని కానుకుంటా(పోలీస్ క్వాటర్స్ ముందు ఉన్న బస్తి) లో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చిరకాల సీసీ రోడ్ సమస్య నేటితో ముగియనున్నది అని స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తెలిపారు. గురువారం రోజు కానుకుంటా లో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పర్యటించారు. త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బస్తి వాసులకు తెలుపారు.సీసీ రోడ్ పనులు మంజూరు అయ్యాయని,రేపటి నుంచి సీసీ […]

Continue Reading

సీఎస్ఆర్ ఓ సమగ్ర విధానం : స్వాతి

మనవార్తలు ,పటాన్ చెరు: సంస్థల సామాజిక బాధ్యత ( సీఎస్ఆర్ ) అనేది కేవలం ఒక కార్యకలాపాన్ని ప్రారంభించడమే కాదని , ఇది సంపూర్ణమైన , డిమాండ్ – ఆధారిత , విలువ – ఆధారిత , హక్కుల ఆధారిత విధానంగా ఉండాలని హైదరాబాద్లోని నాట్కో ఫార్మా సీఎస్ఆర్ అధిపతి స్వాతి కాంతామణి అన్నారు . హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి ఏడాది విద్యార్థుల ఇండక్షన్ ప్రోగ్రామ్లో భాగంగా ‘ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ త్రూ సీఎస్ఆర్ […]

Continue Reading

నిరుపేద కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఏకే ఫౌండేష‌న్ ముందుంటుంది – ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ షేక్ అబ్దుల్ ఖ‌దీర్

మనవార్తలు ,రామ‌చంద్రాపురం : ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కుటుంబానికి ఏకే ఫౌండేష‌న్ అస‌రాగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రాపురం శ్రీనివాస్ న‌గ‌ర్ కాల‌నీకి చెందిన ఎండీ ఫ‌జిల్ గ‌త రెండు సంవ‌త్స‌రాల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చ‌నిపోయారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ విష‌యం తెలుసుకున్న ఏకే ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ షేక్ అబ్దుల్ ఖ‌దీర్ ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఫాజిల్ కుమారుడు ఎండీ తోఫిక్ ను చ‌దించేందుకు ముందుకువ‌చ్చాడు. […]

Continue Reading

క్రీడలు సమానత్వాన్ని బోధిస్తాయి : విరెన్

మనవార్తలు ,పటాన్ చెరు: క్రీడలు సమానత్వాన్ని బోధిస్తాయని , బృంద నిర్మాణం , క్రమశిక్షణ , పట్టుదల , న్యాయంగా ఉండడం , గౌరవించడం వంటి విలువలు క్రీడలలో పాల్గొనడం ద్వారా అలవడతాయని భారతీయ హాకీ పూర్వ కెప్టెన్ , ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ఎండీ అండ్ సీఈవో విరెన్ రాస్క్విస్ట్గా అన్నారు . ‘ ఛేంజిమేకర్స్ ‘ సిరీస్లో భాగంగా బుధవారం గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని విద్యార్థులతో విరెన్ ముఖాముఖి నిర్వహించారు . విరెన్ తన […]

Continue Reading

విద్యార్థుల తిరంగా ర్యాలీ

మనవార్తలు , శేరిలింగంపల్లి : అజాధికా అమృత్ మహోత్స కార్యక్రమంలో భాగంగా రోజు రాయదుర్గం లో వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, నాయకులు కల్సి నాగార్జున స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ మహానుభావుల వేశాడారణలతో ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ 75 మీటర్ల పొడవు గల భారీ జాతీయ పతాకాన్ని ఊరేగించారు. తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున హై స్కూల్ విద్యార్థుల తో పాటు కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రిన్సిపాల్ సుందరీ, కృష్ణయ్య […]

Continue Reading