సమైఖ్య భారత వనికోసం గాను ప్రాణాలర్పించిన మహనీయుడని_బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు; భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన పటాన్చెరు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ సమైఖ్య భారత వని కోసం గాను ప్రాణాలర్పించిన మహనీయుడని ,శ్యామ ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను మోడీ సాకారం చేస్తాడని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒక […]

Continue Reading

ఫార్మసీ , ఫార్మాస్యూటికల్ సెన్సైస్పె జాతీయ సదస్సు ….

మనవార్తలు ,పటాన్ చెరు; గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఆగస్టు 5 , 2022 న ‘ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ ‘ ( సీపీపీఎస్ -2022 ) పై ఒక రోజు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ‘ డేటా సెన్స్ , ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ ) ఫ్లెక్సిబుల్ ప్రొడక్షన్ ‘ నేపథ్యంలో దీనిని నిర్వహించనున్నట్టు తెలిపారు […]

Continue Reading

పాఠ‌శాల‌లో కనీస మౌళిక వ‌స‌తులు క‌రువు – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు; ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మౌళిక స‌దుపాయాలు లేక విద్యార్థులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ముత్తంగి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ప‌రిశీలించారు. విద్యార్థుల‌కు పుస్త‌కాలు ఇవ్వ‌కుండానే పాఠాలు చెబుతున్నార‌ని పేరుకే మ‌న మన ఊరు, మన బడి కార్యక్రమం అంటూ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెబుతుంద‌ని విమ‌ర్శించారు. పాలకుల మాటలకు క్షేత్ర స్థాయిలో పనులకు పొంతన లేదని గ‌డీల […]

Continue Reading

నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు : సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శరత్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించడంతోపాటు, సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, ఎంపీపీ దేవానందం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్ రెడ్డి, తులసి రెడ్డి, షేక్ హుస్సేన్, […]

Continue Reading

జూలై 30 న గీతం 13 వ స్నాతకోత్సవం

మనవార్తలు ,పటాన్ చెరు : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 13 వ స్నాతకోత్సవం జూలై 30 , 2022 న ( శనివారం ) హైదరాబాద్ లో నిర్వహించనున్నట్టు గీతం హెదరాబాద్ ప్రో వెస్ట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీ.ఎస్.రావు వెల్లడించారు . గీతం హైదరాబాద్ ప్రాంగణంలో ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ , సెన్స్ , ఫార్మసీ , హ్యుమానిటీస్ తదితర కోర్సులను 2021-22 విద్యా సంవత్సరం నాటికి పూర్తిచేసి , డిగ్రీలు , డిప్లొమోలు పొందడానికి అర్హత […]

Continue Reading

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – రంగారెడ్డి సిఐటియు శ్రామిక మహిళ కార్యదర్శి కవిత

మనవార్తలు ,శేరిలింగంపల్లి : మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు శేరిలింగంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎంఈఓ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు శ్రామిక మహిళ కార్యదర్శి కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ పేపర్లో ప్రకటనలకే పరిమితమవుతుంది. మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులకు గత సెప్టెంబర్ నుండి బిల్లులు మంజూరు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులే తమ […]

Continue Reading

పేదింటి బిడ్డి పెళ్ళికి ఆర్థిక‌సాయం అందించిన చిట్కుల్ స‌ర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్ చెరు; దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న ప‌థ‌కాల‌కు శ్రీ కారం చుట్టిన ఘ‌న‌త సీఎం కేసీఆర్ కు దక్కింద‌ని చిట్కుల్ సర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ల‌క్డారం గ్రామ ప‌రిధిలోని అమ‌ర్ కుమార్తె వివాహానికి చిట్కుల్ స‌ర్పంచ్ నీలం మ‌ధు ముదిరాజ్ 15 వేల ఆర్థిక […]

Continue Reading

గీతం వ్యవస్థాపకుడికి ఘననివాళి…

మనవార్తలు ,పటాన్ చెరు : గీతం సొసెట్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి 84 వ జయంతి సందర్భంగా ఆదివారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ ప్రాంగణంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు . శివాజీ ఆడిటోరియం ఫోయర్ హాలులో ఏర్పాటు చేసిన డాక్టర్ మూర్తి చిత్రపటానికి పూలు చల్లి గీతం డెరైక్టర్లు , ప్రిన్సిపాళ్ళు , విభాగాధిపతులు , అధ్యాపకులు , విద్యార్థులు , సిబ్బంది అంజలి ఘటించారు . గీతం పాలక మండలి […]

Continue Reading

సమావేశాలకు పూర్తి వివరాలతో హాజరు కావాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,అమీన్పూర్: మూడు నెలలకు ఒకసారి ప్రజల సమస్యలపై చర్చించే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శనివారం అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు వచ్చిందని, క్షేత్రస్థాయిలో పొరపాట్లు లేకుండా సమన్వయంతో […]

Continue Reading

పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులకు సన్మానం

మనవార్తలు ,పటాన్ చెరు : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయని పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం పటాన్ చెరువు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో పటాన్చెరు, అమీన్పూర్ మండలాల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య […]

Continue Reading